నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..
Breaking News
సీజేపీకీ భారీ ఊరట : ఇన్ఫ్లూయెన్సర్పై హత్యాయత్నం కేసు
‘ఒక్కొక్కటిగా బయటపడుతున్న లోకేష్ బండారం’
‘స్టీల్ ప్లాంట్ ప్రైవేట్పరం చేసేందుకు కూటమి సర్కార్ కుట్ర’
నాగార్జున సాగర్ ఎడమ కాలువ మేజర్లకు భారీ గండ్లు
అక్కడ మెలోనీ.. ఇక్కడ మోదీ
మరో ట్విస్ట్ ఇచ్చిన కొండా సురేఖ
లోకేశ్ అంకెల గారడీపై వైఎస్ జగన్ ఆగ్రహం
ఒకే కంపెనీలో లక్ష ఉద్యోగాల కోత!
కొండా ఎఫెక్ట్: వాళ్లకేమో హ్యాపీడేస్.. వీళ్లకేమో బ్యాడ్ టైమ్!
శ్రీనగర్ ఎయిర్పోర్టులో తప్పిన పెను ప్రమాదం
బుసలు కొట్టిన బంగారం! తులం ఎంతంటే..
పెదకాకానిలో టెన్షన్.. టెన్షన్
నేపాల్లో అద్భుతం.. 9 రోజుల తర్వాత సజీవంగా!
మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!
ప్రజలకు వైఎస్ జగన్ కృష్ణాష్టమి శుభాకాంక్షలు
బస్సులో మంటలు.. తప్పిన పెను ప్రమాదం
కూకట్పల్లి జేఎన్టీయూలో విద్యార్థుల ఘర్షణ
ఇస్రో: జీఎస్ఎల్వీ-ఎఫ్17 సక్సెస్.. నింగిలోకి ‘నిఘా నేత్రం’
చరిత్ర సృష్టించిన భారత ఓపెనర్.. ప్రపంచ రికార్డులు
ఒక్క పోటుతో.. చిన్నారెడ్డి ఫస్ట్ రియాక్షన్
తెలుగు రాదు, కానీ తెలివి చాలా ఉందంటోన్న అమిగోస్ బ్యూటీ
Published on Sun, 09/03/2023 - 20:10
ఒడిశాలో పుట్టిపెరిగిన శుభశ్రీ రాయగురు ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటోంది. చిన్నప్పటినుంచే చదువుల్లో ముందున్న ఆమె ముంబైలో ఎల్ఎల్బీ కోర్సు పూర్తి చేసింది. చదివింది లాయర్ అయినప్పటికీ శుభశ్రీకి మోడలింగ్ అంటే ఇష్టం. అలా 2020లో వీఎల్సీసీ ఫెమినా మిస్ ఇండియా ఒడిశా విజేతగా నిలిచింది. తర్వాత యాంకర్గా మారిన ఆమె హిందీ సినిమా మస్తీజాదే చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్గా వ్యవహరించింది.
2022లో రుద్రవీణ సినిమాతో హీరోయిన్గా మారింది. డెవిల్ మూవీతో కోలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. అమిగోస్, కథ వెనుక కథ.. ఇలా పలు చిత్రాల్లో నటించిందీ ముద్దుగుమ్మ. తనకు తెలుగు రాదు, కానీ తెలివి మాత్రం చాలా ఉందంటోంది శుభశ్రీ. మరి ఆ తెలివిని రానున్న రోజుల్లో ఎలా ఉపయోగిస్తుందో చూడాలి!
#
Tags : 1