క్రేజీ కపుల్ ఇద్దరు కలిసి ఏం చేశారో చూడండి
Breaking News
చరిత్ర సృష్టించిన రొనాల్డో.. ప్రిక్వార్టర్స్కు పోర్చుగల్
ఇరాన్, అమెరికా.. చర్చల ముసుగులో హత్యా కుట్ర?
చైనాకే చుక్కలు చూపిస్తున్న కిమ్.. డ్రాగన్కు డబుల్ డోస్..
‘తుపాకులు ఇచ్చింది మీరే.. ఇప్పుడు ఉగ్రవాదులమంటారా?’
బెయిల్.. అరెస్ట్.. రిపీట్
డీఎంకే ఎమ్మెల్యేకు బిగ్ షాక్.. అరెస్టుకు కసరత్తు!
ఇరాన్-అమెరికా చర్చలు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
అలీ ఖమేనీ అంత్యక్రియలకు కొడుకు మొజ్తబా ఖమేనీ గైర్హాజరు!
మిషన్ శక్తిశాట్లో మహిమ..
Published on Fri, 07/03/2026 - 08:28
శక్తిశాట్ అంతర్జాతీయ అంతరిక్ష మిషన్లో 108 దేశాలకు చెందిన విద్యార్థులు పాల్గొంటున్నారు. మన దేశం నుంచి పదవతరగతి చదువుతున్న మహిమా రాజ్పుత్ ఎంపికైంది.
ఉపగ్రహాలు, అంతరిక్ష మిషన్లకు సంబంధించి ప్రాథమిక అంశాలను అర్థం చేసుకోవడంలో పిల్లలకు ఉపయోగపడే 365 పాఠాలను ఈ శిక్షణ కార్యక్రమంలో బోధిస్తారు.
నూట ఎనిమిది దేశాల భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న ‘మిషన్ శక్తిశాట్’లో ఉపగ్రహాల తయారీపై కూడా విద్యార్థులకు శిక్షణ ఇస్తారు. ఎంపికైన విద్యార్థులు ఆగస్ట్ 23న దిల్లీకి వెళ్తారు. అక్కడ, మిషన్లో భాగంగా ఉపగ్రహాల తయారీ ప్రక్రియలో పాల్గొంటారు. ఉపగ్రహాల తయారీతో పాటు ఇతరత్రా సాంకేతిక విషయాలపై పాఠశాల విద్యార్థులకు ఆచరణాత్మక అనుభవాన్ని అందించే ‘మిషన్ శక్తిశాట్’ అక్టోబర్లో మొదలవుతుంది.
#
Tags : 1