అంబాలా ఎయిర్ బేస్ లో రాష్ట్రపతి ముర్ము సాహసం!
Breaking News
సూర్యకుమార్ యాదవ్ ప్రపంచ రికార్డు
‘కోట్లు కుమ్మరించారు.. ఢిల్లీలో వర్షం కురవలేదు’
భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి.. చివరికి ఏం జరిగిందంటే..
తెలంగాణ కేబినెట్లోకి అజారుద్దీన్
వాట్సాప్ ఛానల్ను ప్రారంభించిన సీపీ సజ్జనార్
‘ద్రోహి.. అలాంటోడి కాళ్లు మొక్కుతావా?’
చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ
IND vs AUS 1st T20I: వర్షం వల్ల మ్యాచ్ రద్దు
న్యూజిలాండ్దే వన్డే సిరీస్
పట్టాలపైకి వరద.. పలు రైళ్ల రద్దు
శతక్కొట్టిన స్టీవ్ స్మిత్
రఫేల్ యుద్ధ విమానంలో రాష్ట్రపతి గగన విహారం
తెలుగు రాష్ట్రాలకు ఫ్లాష్ ఫ్లడ్స్.. IMD హెచ్చరిక
శ్రీశైలం ఘాట్ రోడ్డు.. విరిగిపడిన కొండచరియలు
అడ్డంగా బుక్కైన మమ్దానీ!
అప్పుడు 100.. ఇప్పుడు 30,000!
రెచ్చిపోయిన న్యూజిలాండ్ బౌలర్లు
హైదరాబాద్-విశాఖ విమానం ‘యూటర్న్’
తెలంగాణపై మోంథా.. స్కూల్స్ బంద్, రెడ్ అల్టర్
భారత్తో లోతైన చర్చలే జరిపాం: చైనా
అమ్మో.. మలుగు బెన్
Published on Mon, 10/27/2025 - 14:28
మలుగు బెన్ చేప.. ఇది అచ్చం పామును పోలి ఉంటుంది. కేవలం చిన్న వెన్నెముక మాత్రమే ఉండి శరీరం మొత్తం మాంసంతో ఉండే ఈ చేపకు మార్కెట్లో గిరాకీ ఉంది. ఓమెగా–3, ప్రొటీన్ ఉండే ఈ చేప రుచిగా ఉంటుంది. అరుదుగా కనిపించే ఈ చేపలు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం కాజీపేట మార్కెట్లో లభిస్తున్నాయి. ఈ చేపల వినియోగంతో ఆయుర్వేద పరంగా సత్ఫలితాలు ఉంటాయనే ప్రచారం ఉంది.
ఈ నేపథ్యంలో వీటి కొనుగోళ్లకు అనేక మంది పోటీ పడుతుంటారు. గోదావరి నది జలాల నుంచి వచ్చిన ఈ చేపలు ధర్మసాగర్ దేవాదుల రిజర్వాయర్లో కలిశాయి. దీంతో ప్రతీరోజు వ్యాపారులు వీటిని మార్కెట్కు తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. కిలోకు రూ.450కు పైగా ధర పలుకుతుంది. కాగా, పాతతరానికి ఈ చేపలంటే చాలా ప్రీతి. కొత్తతరం మాత్రం అమ్మో పాములు తింటారా అంటారు.
(చదవండి:
#
Tags : 1