జాతీయ జెండాతో హార్మోజ్ దాటిన మరో భారత్ గ్యాస్ షిప్..
Breaking News
మంచిర్యాల: వృద్ధురాలి చేతిని పీక్కుతిన్న పిల్లులు!
హైదరాబాద్లో ‘రాంబాయి’ సినిమా తరహాలో ఘటన
విసిగిపోయాం.. రోహిత్ శర్మకు హార్దిక్ పాండ్యా వార్నింగ్!?
LPG cylinder అదను చూసి చార్జీలు బాదుడు
కాంగ్రెస్ విదేశీ శక్తుల కీలుబొమ్మ: ప్రధాని మోదీ
ఇక ‘టోల్’ తీసే బాధ్యత మహిళలకే..
మండిస్తున్న ఎండలు, పైకప్పు చల్లగా ఇలా..!
సోనమ్ వాంగ్చుక్ విడుదల
ఏకంగా 10 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిన కిమ్
గ్యాస్ లేక.. స్మశానంలో మృతదేహాల వెయిటింగ్..
IPL 2026: సీఎస్కేను కోర్టుకీడ్చిన కావ్యా మారన్!
ఖర్గ్ ఐలాండ్పై దాడి.. అమెరికాకు ఇరాన్ తీవ్ర హెచ్చరిక
ఇరాన్తో యుద్ధం.. అమెరికా మరో వ్యూహం!
శబరిమల వివాదం.. కేరళ సర్కార్ ‘యూ టర్న్’
పశ్చిమాసియాలో భారీగా అమెరికా బలగాల మోహరింపు
ట్రంప్ విధ్వంసం: ‘క్రౌన్ జ్యువెల్’పై భీకర దాడి
ఇరాన్ ముందుచూపు.. మొజాయిక్ డిఫెన్స్!
యుద్ధం దిశగా పాక్-ఆఫ్ఘాన్
వ్యవ‘సాయానికి’ ఉరి!
AP: బొలెరో వాహనం బోల్తా.. 20 మందికి గాయాలు
తండ్రీకొడుకు.. ఒక ఆర్టీసీ బస్సు!
Published on Sat, 03/14/2026 - 11:34
సిద్ధిపేట జిల్లా: ఒకే బస్సులో తండ్రీకొడుకు విధులు నిర్వహించారు. ఈ ఆసక్తికరమైన ఘటన శుక్రవారం సిద్దిపేట జిల్లా హుస్నా బాద్ బస్టాండ్లో చోటు చేసుకుంది. హుస్నాబాద్కు చెందిన బంధనాపురం ఎల్లయ్య 34 ఏళ్లుగా ఆర్టీసీ డ్రైవర్గా సేవలు అందిస్తున్నాడు. ఆయన కుమారుడు బంధనాపురం ప్రేమ్ కండక్టర్గా పని చేస్తున్నాడు.
ఈ క్రమంలో తండ్రీకొడుకు ఇద్దరూ ఒక్కటే బస్సులో డ్యూటీ చేయడం ప్రయాణికులు ఆసక్తిగా గమనించారు. ఎల్లయ్య ఆర్టీసీ డ్రైవర్గా సేవలు అందిస్తూ ఉత్తమ డ్రైవర్గా పలుసార్లు అవార్డులు అందుకున్నాడు. ప్రమాదరహిత డ్రైవర్గా సేవలు కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం కుమారుడితో కలిసి ఒకే బస్సులో విధులు నిర్వహించడంపై తండ్రి ఎల్లయ్య సంతోషం వ్యక్తం చేశాడు.
#
Tags : 1