మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం
Breaking News
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం కరెక్టే: పవన్ కల్యాణ్
ఓవరాక్షన్ చేస్తే తాట తీస్తాం.. హైదరాబాద్ సీపీ సీరియస్ వార్నింగ్
బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం
జానీ మాస్టర్కు బిగ్ షాక్.. నేషనల్ అవార్డ్ రద్దు
Breaking: ఇజ్రాయెల్పై ఇరాన్ మిస్సైళ్ల దాడి
Breaking: డొనాల్డ్ ట్రంప్పై కాల్పులు.. ఆస్పత్రికి తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
ప్రతిపక్ష హోదా ఇవ్వొద్దని ముందుగానే నిర్ణయించారా?.. అసెంబ్లీ స్పీకర్కు వైఎస్ జగన్ లేఖ
Breaking: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్న బైడెన్
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత
దారుణం: ఆరేళ్ల బాలికపై అత్యాచార యత్నం
Published on Wed, 07/07/2021 - 19:10
సాక్షి, చిత్తూరు: చిత్తూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఆరేళ్ల బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి యత్నించాడు. ఈ దారుణ ఘటన బైరెడ్డిపల్లి మండలం చిన్నపురంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆరేళ్ల బాలికపై అదే బైరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ధనుంజయరెడ్డి అనే యువకుడు అత్యాచారం యత్నించాడు. ఇంటి వద్ద ఆడుకుంటున్న చిన్నారిని పశువుల కొట్టంలోకి తీసుకెళ్లి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. బాలికకు తీవ్ర రక్తస్రావం కావటంతో చికిత్స నిమిత్తం ప్రభుత్వం ఆసుపత్రికి తరలించారు. ఆ బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
#
Tags : 1