తణుకులో పోలీసుల ఓవరాక్షన్, 13 మందిపై అక్రమ కేసులు
Breaking News
2026 టీ20 ప్రపంచకప్కు ఆఫ్ఘనిస్తాన్ జట్టు ప్రకటన
2025లో తరలిపోయిన మహిళా దిగ్గజాలు
న్యూ ఇయర్ వేడుకల వేళ.. ఉగ్ర కుట్ర భగ్నం?
జైసూ జస్ట్ మిస్.. సర్ఫరాజ్ విధ్వంసకర, భారీ శతకం
యూట్యూబర్ అన్వేష్పై కేసు నమోదు
చెలరేగిన ‘టీమిండియా’ స్టార్లు.. 63 పరుగులకే ఆలౌట్!
అది నిజం కాదు.. చైనాకు అంత సీన్ లేదు!
సింహాచల పుణ్యక్షేత్రంలో అపచారం.. అధికారుల ఓవరాక్షన్!
IND vs NZ: షమీకి గోల్డెన్ ఛాన్స్!
భారత ఆల్రౌండర్ ప్రపంచ రికార్డు
ఐబొమ్మ రవి విచారణ.. ఫ్రాన్స్ టూ హైదరాబాద్..
2025 చివరి సూర్యోదయం చూశారా?
యెమెన్ ఎఫెక్ట్.. యూఏఈకి సౌదీ హెచ్చరిక..
దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్ల సమ్మె.. నిలిచిపోయిన డెలివరీలు
స్టీల్ దిగుమతులపై భారత్ టారిఫ్లు
హైదరాబాద్లో న్యూఇయర్ జోష్.. ఈ ఆంక్షలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలే!
2025లో ఈ హీరోలు కనిపించలేదు గురూ!
ఆ ఘటన ఎలా జరిగింది!
ఈ రాశి వారికి సోదరుల నుంచి ధనలాభం
పిల్ తేలే వరకు ‘స్కిల్’కేసును మూసేయొద్దు
విషాదం: భర్తతో గొడవ.. పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య
Published on Wed, 07/07/2021 - 06:50
తిరువొత్తియూరు(తమిళనాడు): కుటుంబ కలహాలతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. ఈరోడ్ జిల్లా కొడుముడి, కోనావల్లి సమీపంలోని వీరవన్నై కాటూరుకు చెందిన ప్రభుశంకర్ (36). రైతు. భార్య శశికళ (33). వీరికి కుమారుడు నిఖిన్శంకర్ (12), కుమార్తె సుదర్శన (10) ఉన్నారు. సోమవారం రాత్రి భార్య, భర్త మధ్య గొడవ జరిగింది. మంగళవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో శశికళ, కుమారుడు, కుమార్తె విష మాత్రలు తిని స్పృహతప్పి పడిపోయారు. వారిని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ముగ్గురూ అదే రోజు మృతి చెందారు. దీనిపై మలయం పాళయం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
#
Tags : 1