తోకముడిచి కాల్వ .. చర్చకు డుమ్మా
Breaking News
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం కరెక్టే: పవన్ కల్యాణ్
ఓవరాక్షన్ చేస్తే తాట తీస్తాం.. హైదరాబాద్ సీపీ సీరియస్ వార్నింగ్
బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం
జానీ మాస్టర్కు బిగ్ షాక్.. నేషనల్ అవార్డ్ రద్దు
Breaking: ఇజ్రాయెల్పై ఇరాన్ మిస్సైళ్ల దాడి
Breaking: డొనాల్డ్ ట్రంప్పై కాల్పులు.. ఆస్పత్రికి తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
ప్రతిపక్ష హోదా ఇవ్వొద్దని ముందుగానే నిర్ణయించారా?.. అసెంబ్లీ స్పీకర్కు వైఎస్ జగన్ లేఖ
Breaking: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్న బైడెన్
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత
యువతిని పెళ్లి చేసుకుంటానని కానిస్టేబుల్ మోసం
Published on Thu, 06/17/2021 - 08:03
సాక్షి, ఉండవెల్లి (జోగుళాంబ గద్వాల): స్నేహం పేరుతో ప్రేమ వ్యవహారం నడిపి యువతిని ఓ కానిస్టేబుల్ మోసం చేసిన సంఘటన ఇది. ఎస్ఐ జగన్మోహన్ కథనం ప్రకారం.. ఉండవెల్లి మండలం బస్వాపురానికి చెందిన రాజశేఖర్ బీచుపల్లి పదో బెటాలియన్లో 2014 నుంచి కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన ఓ యువతితో 2013 నుంచి స్నేహం చేసి ఆ తర్వాత ప్రేమ వ్యవహారం నడిపాడు.
అనంతరం వివాహం చేసుకుంటానని నమ్మించి శారీరకంగా లోబరుచుకున్నాడు. ఇంతవరకు అతను పెళ్లి చేసుకోకపోవడంతో మోసపోయినట్టు బాధితురాలు బుధవారం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు నిందితుడిపై కేసు దర్యాప్తు జరుపుతున్నారు.
చదవండి: జోకర్ యాప్స్.. బహుపరాక్
#
Tags : 1