కర్ణాటకలో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలపై వేటు
Breaking News
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం కరెక్టే: పవన్ కల్యాణ్
ఓవరాక్షన్ చేస్తే తాట తీస్తాం.. హైదరాబాద్ సీపీ సీరియస్ వార్నింగ్
బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం
జానీ మాస్టర్కు బిగ్ షాక్.. నేషనల్ అవార్డ్ రద్దు
Breaking: ఇజ్రాయెల్పై ఇరాన్ మిస్సైళ్ల దాడి
Breaking: డొనాల్డ్ ట్రంప్పై కాల్పులు.. ఆస్పత్రికి తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
ప్రతిపక్ష హోదా ఇవ్వొద్దని ముందుగానే నిర్ణయించారా?.. అసెంబ్లీ స్పీకర్కు వైఎస్ జగన్ లేఖ
Breaking: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్న బైడెన్
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత
20 నగరాలు.. 50 వేల రెస్టారెంట్లు..
Published on Sat, 05/14/2022 - 18:51
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫుడ్ డెలివరీ వేదిక స్విగ్గీ తాజాగా రెస్టారెంట్ టెక్ ప్లాట్ఫామ్ డైన్ఔట్ను కొనుగోలు చేస్తోంది. టైమ్స్ గ్రూప్ కంపెనీ అయిన ఇంటర్నెట్ టెక్నాలజీ కంపెనీ టైమ్స్ ఇంటర్నెట్తో ఈ మేరకు స్విగ్గీ ఒప్పందం చేసుకుంది. 20 నగరాల్లో 50,000 పైచిలుకు రెస్టారెంట్లలో డిస్కౌంట్స్తోపాటు టేబుల్స్ రిజర్వ్ చేసుకునే సౌకర్యాన్ని డైన్ఔట్ కల్పిస్తోంది.
కొనుగోలు తర్వాత కూడా డైన్ఔట్ స్వతంత్య్ర యాప్గానే కొనసాగుతుందని స్విగ్గీ శుక్రవారం ప్రకటించింది. ఇంటర్నెట్ ఆధారిత ఉత్పత్తులు, సేవలు, సాంకేతిక కంపెనీలను టైమ్స్ ఇంటర్నెట్ కలిగి ఉంది. కంపెనీల నిర్వహణ, పెట్టుబడులను కొనసాగిస్తోంది.
చదవండి: Infosys: కేంద్రం వర్సెస్ ఇన్ఫోసిస్.. బిగుస్తున్న పీటముడి
#
Tags : 1