Breaking News

ఐపీవోకు ఫోన్‌పే రెడీ

Published on Wed, 01/21/2026 - 01:42

న్యూఢిల్లీ: దేశీ డిజిటల్‌ పేమెంట్స్‌ దిగ్గజం ఫోన్‌పే త్వరలో పబ్లిక్‌ ఇష్యూ చేపట్టనుంది. ఇందుకు అనుగుణంగా సెబీకి నవీకరించిన మలి ప్రాస్పెక్టస్‌ దాఖలు చేయనుంది. 2025 సెపె్టంబర్‌లోనే గోప్యతా విధాన సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ దాఖలు చేయగా.. తాజాగా అనుమతి లభించినట్లు తెలుస్తోంది.

కాగా.. ఐపీవోలో భాగంగా కంపెనీలో ప్రస్తుత వాటాదారులు రూ. 12,000 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను ఆఫర్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. తద్వారా కంపెనీ 15 బిలియన్‌ డాలర్ల విలువను ఆశిస్తున్నట్లు సమాచారం.

#

Tags : 1

Videos

MP మల్లు రవి. క్షమాపణ చెప్పాలి: KTR

BIG BREAKING : జనంలోకి జగన్..!

పాదయాత్రపై జగన్ క్లారిటీ

బ్రిటన్-మారిషస్ ఒప్పందంపై ప్లేట్ మార్చిన ట్రంప్

జనావాసాల మధ్య డంపింగ్ యార్డ్.. చెత్త పాలనపై జనాగ్రహం

Jogipet : చీర లొద్దు ఎన్నికల హామీల సంగతేంటి..?

మద్యం అక్రమ కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు. అరెస్ట్ పై ఊరట!

APIIC గేటు ముందు పారిశ్రామిక వేత్తల ధర్నా పవన్ కళ్యాణకు డిమాండ్స్

Cyclone: గంటకు 120 కి.మీ వేగంతో భీకరమైన గాలులు

వీల్ చైర్ లో నాగరాజు..చలించిపోయిన YS జగన్

Photos

+5

తిరుమల శ్రీవారి సేవలో నవీన్ చంద్ర, ఖుష్బూ (ఫొటోలు)

+5

'చీకటిలో' ప్రీమియర్స్.. భర్తతో కలిసి శోభిత సందడి (ఫొటోలు)

+5

'భర్త మహాశయులకు..' ఫేమ్ ఆషికా రంగనాథ్ సుకుమారంగా (ఫొటోలు)

+5

ఏపీలో ప్రసిద్ధి చెందిన ఈ రంగనాధస్వామి ఆలయాన్ని మీరు సందర్శించారా? (ఫొటోలు)

+5

రెండో ప్రెగ్నెన్సీ.. బేబీ బంప్‌తో పూర్ణ పోజులు (ఫొటోలు)

+5

రేవంత్‌ టీంలో చిరంజీవి.. దావోస్‌లో తెలంగాణ రైజింగ్‌ సందడి (చిత్రాలు)

+5

హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జయంతి (ఫొటోలు)

+5

ట్రెండింగ్‌లో హీరోయిన్ అసిన్ (ఫొటోలు)

+5

గ్లామరస్ అను ఇమ్మాన్యుయేల్.. ఇప్పుడు ఏం చేస్తోంది? (ఫొటోలు)

+5

నిర్మాత రమేష్ తౌరానీ బర్త్ డే సెలబ్రేషన్స్...మెరిసిన తారలు (ఫొటోలు)