Breaking News

సెబీకి రూ. 72.64 కోట్లు కట్టిన ఎన్‌ఎస్‌ఈ..

Published on Wed, 06/21/2023 - 12:07

న్యూఢిల్లీ: స్టాక్‌ ఎక్స్ఛేంజీ దిగ్గజం ఎన్‌ఎస్‌ఈ 2021 ఫిబ్రవరిలో ఎదురైన ట్రేడింగ్‌ అవాంతర కేసును పరిష్కరించుకుంది. సొంత అనుబంధ సంస్థ ఎన్‌ఎస్‌ఈ క్లియరింగ్‌ లిమిటెడ్‌(ఎన్‌సీఎల్‌)తో కలసి క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి రూ. 72.64 కోట్లు చెల్లించడం ద్వారా ట్రేడింగ్‌ అవాంతర వివాదాన్ని సెటిల్‌ చేసుకుంది. ఎన్‌ఎస్‌ఈ దాదాపు రూ. 50 కోట్లు, ఎన్‌సీఎల్‌ సుమారు రూ. 23 కోట్లు చొప్పున చెల్లించాయి.

2021 ఫిబ్రవరి 24న ఎన్‌ఎస్‌ఈలో దాదాపు నాలుగు గంటలపాటు ట్రేడింగ్‌ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. టెలికం లింకులు విఫలంకావడంతో ఎన్‌సీఎల్‌కు చెందిన ఆన్‌లైన్‌ రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ వ్యవస్థ అందుబాటులో లేకుండా పోయినట్లు ఎన్‌ఎస్‌ఈ వివరించింది. ఎన్‌ఎస్‌ఈలో నమోదయ్యే అన్ని లావాదేవీలనూ క్లియరింగ్‌తోపాటు సెటిల్‌మెంట్‌ బాధ్యతలను ఎన్‌సీఎల్‌ నిర్వహిస్తుంది.

Videos

AP: దారుణంగా పెరిగిపోతున్న హత్యలు నెల్లూరులో ఏం జరిగిందంటే..

సంచలనం రేపుతున్న డ్యాన్సర్స్ యూనియన్ వివాదం

అంబానీపై SBI కేసు.. అసలు కారణం ఇదే!

నేను తప్పు చేయలేదు కన్నీరు పెట్టుకున్న కవిత.. ఎందుకంటే..!

కోడిగుడ్లు, టమాటాలతో కోమటిరెడ్డి కార్యాలయంపై దాడి

Nepal Flood: చావు అంచున ప్రాణాలు కాపాడిన అసలైన హీరో!

నీ చరిత్ర మొత్తం బయట పెడితే.. మొహం ఎక్కడ పెట్టుకుంటావో తెలుసా..

బాబుకు ఏపీ కంటే తెలంగాణ అంటేనే ప్రేమ ఎక్కువ..!

ద్రౌపది ముర్ము ADC 'నేషనల్ క్రష్' రిషబ్ సింగ్ రాజీనామా

ఏపీలో మందు బాబులకు బిగ్ షాక్

Photos

+5

రోమాంచకం హీరోయిన్ అనంతిక గ్లామరస్ లుక్స్.. ఫోటోలు

+5

అమెరికా ట్రిప్‌లో బుట్టబొమ్మ పూజా హెగ్డే చిల్.. ఫోటోలు

+5

'ఇరుముడి'లో చీరతో.. ఇప్పుడేమో స్టైలిష్‌గా (ఫొటోలు)

+5

పెళ్లి పీటలెక్కనున్న కొత్త జంట (ఫొటోలు)

+5

చెల్లితో కలిసి ప్రకృతి ఒడిలో 'ప్రేమమ్' హీరోయిన్ (ఫొటోలు)

+5

ఈ టాలీవుడ్ హీరోయిన్ గుర్తుందా? బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

ట్రెండింగ్‌లో 'రద్ధిమా' సాంగ్.. సాయి-భాగ్యశ్రీ కెమిస్ట్రీ (ఫొటోలు)

+5

వెలిగొండకు జగన్‌ అప్పుడే.. క్రెడిట్‌ ఎవరిదో ఈ ఫొటోలు చూస్తే క్లారిటీ!

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఆగస్టు 30- సెప్టెంబర్ 05)

+5

కొత్తింట్లోకి అడుగు పెట్టిన హీరోయిన్.. గృహప్రవేశం (ఫొటోలు)