చట్టాలపై అవగాహన లేని నువ్వు ఎంపీ అవ్వడం మా దురదృష్టం
Breaking News
హ్యాట్రిక్.. మరింత పడిపోయిన బంగారం, వెండి!
మా అనుమతి లేకుండా వెళ్తారా.. ఇరాన్ హెచ్చరిక
వందేళ్లకొకసారి సంభవించే అరుదైన భూకంపం!
మనం కలిసే ఉన్నామా?.. ఉద్ధవ్ వ్యాఖ్యల కలకలం
శ్రీలంకతో తొలి టెస్టు.. భారత్ బ్యాటింగ్
అయ్యో జానూ.. పోలీసుల కీలక నిర్ణయం!
మెక్సికోతో పాటు నాకౌట్కు సౌతాఫ్రికా.. చెక్ రిపబ్లిక్ ఎలిమినేట్
స్కూల్లో రక్తపాతం.. వీడియో గేమ్పై బ్యాన్
జంట భూకంపాల దెబ్బ.. వెనెజువెలాలో లక్షమంది మృతి?
కుట్ర లవర్స్దే.. మరి తోసిందెవరు?
చమురు ధరలు తగ్గినా.. పెట్రోల్, డీజిల్ ఇలా..
వృద్ధ కళాకారుడి బతుకుపోరాటం.. అండగా ఆనంద్ మహీంద్ర
పీవోకేపై పాకిస్తాన్ కఠిన వ్యూహాం!
డబుల్ ట్రబుల్లో ట్రంప్!
వెనెజువెలా, జపాన్లో భారీ భూకంపాలు.. సునామీ హెచ్చరిక జారీ
అప్పుడు పాక్.. ఇప్పుడు బంగ్లాదేశ్.. భారత్ అప్రమత్తం
ఇప్పుడు హార్మూజ్ పరిస్థితి ఏంటి? ఇంధన రవాణా కొనసాగుతోందా?
గోడౌన్ పైకప్పు కూలిన ఘటన.. మమతకు షాకిచ్చేలా సీఎం సువేందు నిర్ణయం
కాన్వాయ్ ఆపేసి.. అంబులెన్స్కి దారిచ్చి..
తమిళనాడు సీఎం విజయ్ మరో కీలక నిర్ణయం
ఎన్ఎస్ఈ మెగా ఐపీవో రెడీ
Published on Thu, 06/18/2026 - 07:33
ముంబై: ఎన్ఎస్ఈ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్. ఐపీవోకు సంబంధించి ముసాయిదా పత్రాలను (డీఆర్హెచ్పీ) సెబీ వద్ద ఎన్ఎస్ఈ బుధవారం దాఖలు చేసింది. ఎన్ఎస్ఈలో ప్రస్తుత వాటాదారులు ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) రూపంలో మొత్తం 14.89 కోట్ల షేర్లను విక్రయించనున్నారు.
ఇష్యూ పరిమాణం రూ.30,000 కోట్లుగా అంచనా. తద్వారా దేశంలో అతిపెద్ద ఐపీవోగా రికార్డు సృష్టించనుంది. 2024లో రూ.27,870 కోట్లను సమీకరించిన హ్యుందాయ్ ఐపీవో రికార్డును బ్రేక్ చేయనుంది. ఎస్బీఐ ఒక్కటే 24.75 మిలియన్ షేర్లను విక్రయించనుంది. కాగా, ఎన్ఎస్ఈ 2016లో తొలిసారి ఐపీవో కోసం దరఖాస్తు చేయగా.. కో–లొకేషన్ కేసు, పాలపనాపరమైన అంశాలతో ఉపసంహరించుకుంది.
#
Tags : 1