గొడ్డలి పార్టీ మాదే... ఒప్పుకున్నా టీడీపీ లీడర్
Breaking News
వావ్...ఇషా స్టైల్ : రూ. 17 కోట్ల బ్యాగ్ అదుర్స్
క్వాలిఫయర్-2కు కరీంనగర్ డైమండ్స్
ఏయ్ ఉండమ్మా.. మహిళపై చంద్రబాబు ఆగ్రహం
క్యాన్సర్తో కొడుకు మృతి: కోడలికి కన్యాదానం చేసిన మామగారు
మత్స్యకారుల గల్లంతు ఘటన.. బయటపడ్డ ప్రభుత్వ వైఫల్యం
36 ఏళ్లలో 300 ఫైవ్ స్టార్ హోటళ్లలో జల్సాలు పైసా బిల్ కట్టలేదు : కట్ చేస్తే
ఎలిమినేటర్ మ్యాచ్.. కరీంనగర్ బ్యాటింగ్
24 గంటలూ కరెంట్.. ఇంధనం మాత్రం జీరో!
IND vs ENG: తుదిజట్టులోకి సంజూ.. కానీ ఓ కండిషన్!
తోపుదుర్తి అరెస్ట్.. అనంతపురంలో ఉద్రికత్త..
5 రకాల ఫుడ్స్ కంప్లీట్ బంద్ : 11 నెలల్లో 32 కిలోలు తగ్గింది
కన్నతల్లినే బలి చేసిన కూతురు.. అమ్మ ప్రాణం తీసిన అత్యాశ!
256 గంటలు, 131 మంది శ్రమ : ఆమీర్-గౌరీ అరుదైన వెడ్డింగ్ రింగ్
మాజీ మంత్రి ఉషాశ్రీచరణ్ అరెస్ట్
ఫడ్నవీస్ను కాదని షిండేతో భేటీ దేనికి?
జర్మనీ తర్వాత భారత్.. ప్రపంచం చూసేలా కొత్త తరం రైలు..
ఏఐతో కొత్త ముప్పు.. షాకింగ్ ఘటన!
సుప్రీం కోర్టుకు చేరిన సాయికృష్ణ కేసు
మోదీ ఆస్ట్రేలియా మిషన్.. వ్యూహాత్మక భాగస్వామ్యమే గురి!
ఒక్క దెబ్బ కొడితే.. 20 రెట్లు బలంగా కొడతాం
మహీంద్రా వాహన రేట్లకు రెక్కలు.. రేపటి నుంచి కొత్త ధరలు
Published on Thu, 07/09/2026 - 03:50
న్యూఢిల్లీ: ముడిసరుకు వ్యయం పెరగడంతో వాహనాల ధరలను పెంచుతున్నట్లు మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్ఎం) ప్రకటించింది. ఈ జూలై 10 (రేపటి) నుంచి ఎస్యూవీ వాహనాల ధరలను సగటున 2.7 శాతం, వాణిజ్య వాహనాల ధరలను సగటున 2 శాతం పెంచనున్నట్లు తెలిపింది.
అయితే ధరల పెంపు మోడల్ను బట్టి మారుతుందని పేర్కొంది. ప్రస్తుతం కంపెనీ విక్రయిస్తున్న స్కార్పియో, థార్, ఎక్స్యూవీ 3ఎక్స్వో, ఎక్స్యూవీ 7ఎక్స్వో ఎస్యూవీల ధరలు రూ.7.54 లక్షల నుంచి రూ.25.07 లక్షల మధ్య ఉన్నాయి.
#
Tags : 1