Adilabad: పిడిగుద్దులతో రెచ్చిపోయిన కాంగ్రెస్, బీఆర్ఎస్
Breaking News
బంగారం ఇప్పట్లో భారీగా తగ్గుతుందా?
సౌతాఫ్రికాతో తొలి టెస్ట్కు ముందు టీమిండియాలో కీలక మార్పు
నిరసన ర్యాలీల సక్సెస్పై వైఎస్ జగన్ హర్షం
Axis My India Exit Poll: బిహార్లో గెలుపు ఎవరిందంటే?
చిన్న తప్పిదం రూ.లక్ష కోట్లు : ఆర్బీఐ సీరియస్
లేబర్ రూంలో కోడలిపై అత్తగారి దౌర్జన్యం, వైరల్ వీడియో
దేశంలో ఆరు ఎయిర్పోర్టులకు బాంబు బెదిరింపులు
ఢిల్లీ పేలుడు ఘటన ఉగ్రవాదుల చర్యే: కేంద్రం
ఢిల్లీ పేలుడు.. హైదరాబాద్లో బాంబ్ స్క్వాడ్ విస్తృత తనిఖీలు
ప్రతిష్టాత్మక అవార్డు దక్కించుకున్న దక్షిణాఫ్రికా కెప్టెన్
చంచల్గూడ జైలులో ఉద్రిక్తత.. రౌడీషీటర్ల మధ్య ఘర్షణ
మరో మారు క్రెడిట్ చోర్గా మారిన చంద్రబాబు
లోయర్ బెర్త్.. సీనియర్ సిటిజన్స్ కోసం చిట్కా వైరల్ వీడియో
ఢిల్లీ పేలుళ్లు: ఉగ్రవాది షహీన్.. ఆమె భర్త ఏమన్నారంటే?
రూ. 5 వేలతో మొదలై కోటి దాకా : సక్సెస్ స్టోరీ
గుడ్ న్యూస్ : ధ్వజారోహణం వేడుకకు సిద్ధమవుతున్న అయోధ్య
ఢిల్లీ పేలుడు.. LNJP ఆస్పత్రికి ప్రధాని మోదీ
మంత్రి కోమటిరెడ్డితో నాకు పంచాయితీ లేదు: కవిత
చైనాలో కలకలం.. భారీ శబ్ధంతో కుప్పకూలిన బ్రిడ్జి
కూటమికి వణుకే.. వైఎస్సార్సీపీ శ్రేణుల భారీ ర్యాలీ
ప్రత్యక్ష పన్ను వసూళ్ల జోరు
Published on Wed, 11/12/2025 - 08:20
ప్రత్యక్ష పన్ను వసూళ్లు బలంగా నమోదయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025–26) ఏప్రిల్ 1 నుంచి నవంబర్ 10 వరకు రూ.12.92 లక్షల కోట్ల నికర పన్ను వసూలైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో వచ్చిన రూ.12.08 లక్షల కోట్లతో పోలిస్తే 7 శాతం పెరిగింది.
కార్పొరేట్ పన్ను రూపంలో నికరంగా రూ.5.37 లక్షల కోట్లు వచ్చింది. క్రితం ఆర్థిక సంవత్సరం సరిగ్గా ఇదే కాలంలో వచ్చిన మొత్తం రూ.5.08 లక్షల కోట్లుగా ఉంది. ఈ కాలంలో రిఫండ్లు (పన్ను చెల్లింపుదారులకు వాపసు) 18% తగ్గి రూ.2.42 లక్షల కోట్లుగా ఉన్నాయి. 2025–26 మొత్తం మీద రూ.25.2 లక్షల కోట్లు ప్రత్యక్ష పన్నుల రూపంలో సమకూరుతుందని కేంద్ర సర్కారు బడ్జెట్లో అంచనా వేసింది.
ఇదీ చదవండి: బంగారం మాయలో పడొద్దు!
#
Tags : 1