ట్రంప్ టారిఫ్ బెదిరింపు..
Breaking News
జగిత్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకుల మృతి
8 దేశాలకు షాక్.. కొత్త టారిఫ్లు ప్రకటించిన ట్రంప్
డాక్టర్ ఆదినారాయణరావు మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
బంగ్లాదేశ్పై భారత్ విజయం
తెలంగాణలో పలువురు ఐఏఎస్ల బదిలీ
ఇండిగో సంస్థకు డీజీసీఏ భారీ షాక్
తెలంగాణలో పలువురు ఐపీఎస్ల బదిలీ
వేద మంత్రోచ్ఛారణల మధ్య కొలువు దీరిన అతిపెద్ద సహస్ర లింగం
ఇండోనేషియాలో విమానం అదృశ్యం : శకలాలు లభ్యం
మరో వివాదంలో టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్
రోడ్లను కమ్మేసిన పొగమంచు.. ప్రమాదాల్లో ఏడుగురి మృతి
కేసీఆర్కు సీఎం రేవంత్ సవాల్
వింటర్లో స్కిన్ బ్రైట్గా, షైనీగా ఉండాలంటే..!
కొండాపూర్లో భారీ అగ్ని ప్రమాదం
కూతురి బర్త్డేకి... తల్లి సర్ప్రైజ్
బెంగాల్లో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే: మోదీ
గడ్డకట్టిన సరస్సులో : గుండెలు పగిలే విషాదం వీడియో వైరల్
ఇక పురుషులకూ ఉచిత ప్రయాణం
సాల్మన్ హత్యపై ఏపీ వ్యాప్తంగా వైఎస్సార్సీపీ నిరసన
ఇంటర్నెట్ లేదు.. ఇరాన్లో ఇదీ పరిస్థితి
సమైక్యతను చాటిన బొడ్డేడ కుటుంబం
Published on Sat, 01/17/2026 - 09:55
అనకాపల్లి జిల్లా: సంప్రదాయాలను కొనసాగిస్తూ నూతన తరాలకు సమైక్యతల విలువలను నేర్పుతూ ఒకే కుటుంబానికి చెందిన 60 మంది సభ్యులు ఒకేచోటకి చేరారు. ఒకే ఆకులో సహపంక్తి భోజనం చేసి సమైక్యతకు ప్రత్యేకగా నిలిచింది బొడ్డేడ కుటుంబం. ఉమ్మడి విశాఖ జిల్లా అనకాపల్లి గవరపాలేనికి చెందిన సుంకరమెట్ట సత్యనారాయణ స్వామి, సూర్యనారాయణ స్వామి దేవస్థానం చైర్మన్ బొడ్డేడ మురళి కుటుంబీకులు ఐక్యతకు ప్రతీకగా నిలిచారు.
ఏటా మాదిరిగానే సంక్రాంతి రోజు ఒకే ఆకుపై భోజనం చేసి సమైక్యతను చాటుకున్నారు. ఐదు దశాబ్దాలుగా కుటుంబ పెద్దల ఆశయాలకు అనుగుణంగా ఉద్యోగ, వ్యాపార రీత్యా ఎక్కడెక్కడో స్థిరపడిన వారంతా కనుమ పండుగ రోజు గవరపాలెం చేరుకుంటారు. తమ పూర్వీకుల నివాసమైన అనకాపల్లిలో ఆనందంగా పండగ చేసుకుంటారు.
#
Tags : 1