కర్ణాటకలో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలపై వేటు
Breaking News
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం కరెక్టే: పవన్ కల్యాణ్
ఓవరాక్షన్ చేస్తే తాట తీస్తాం.. హైదరాబాద్ సీపీ సీరియస్ వార్నింగ్
బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం
జానీ మాస్టర్కు బిగ్ షాక్.. నేషనల్ అవార్డ్ రద్దు
Breaking: ఇజ్రాయెల్పై ఇరాన్ మిస్సైళ్ల దాడి
Breaking: డొనాల్డ్ ట్రంప్పై కాల్పులు.. ఆస్పత్రికి తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
ప్రతిపక్ష హోదా ఇవ్వొద్దని ముందుగానే నిర్ణయించారా?.. అసెంబ్లీ స్పీకర్కు వైఎస్ జగన్ లేఖ
Breaking: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్న బైడెన్
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత
ముమ్మడివరం హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు-లారీ ఢీ
Published on Tue, 09/13/2022 - 09:35
సాక్షి, కోనసీమ: జిల్లాలోని ముమ్మడివరం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పల్లిపాలెం వద్ద లారీ-ఆర్టీసీ బస్సు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో పలువురికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో, గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. కాగా, ఆర్టీసీ బస్సులో ప్రయాణీకులతో పాటుగా స్కూల్క్కు వెళ్తున్న విద్యార్థులు కూడా ఉన్నారు. మరోవైపు.. ప్రమాదంలో లారీ కేబిన్లో చిక్కుకున్న డ్రైవర్ను బయటకు తీసేందుకు స్థానికులు ప్రయత్నిస్తున్నారు.
#
Tags : 1