చంద్రబాబు అప్పుల చిట్టా.. ఆధారాలతో బయటపెట్టిన వైఎస్ జగన్
Breaking News
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం కరెక్టే: పవన్ కల్యాణ్
ఓవరాక్షన్ చేస్తే తాట తీస్తాం.. హైదరాబాద్ సీపీ సీరియస్ వార్నింగ్
బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం
జానీ మాస్టర్కు బిగ్ షాక్.. నేషనల్ అవార్డ్ రద్దు
Breaking: ఇజ్రాయెల్పై ఇరాన్ మిస్సైళ్ల దాడి
Breaking: డొనాల్డ్ ట్రంప్పై కాల్పులు.. ఆస్పత్రికి తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
ప్రతిపక్ష హోదా ఇవ్వొద్దని ముందుగానే నిర్ణయించారా?.. అసెంబ్లీ స్పీకర్కు వైఎస్ జగన్ లేఖ
Breaking: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్న బైడెన్
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత
విషాదం: ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
Published on Fri, 05/14/2021 - 12:37
తాళ్లరేవు(తూర్పుగోదావరి జిల్లా): గాడిమొగ పంచాయతీ బాబానగర్కు చెందిన ఇంటర్ విద్యార్థిని రేవు అనూష గురువారం స్థానిక రక్షిత మంచినీటి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. అనూష తల్లిదండ్రులు ఉద్యోగ రీత్యా కువైట్లో ఉంటున్నారు.
అనూష తాళ్లరేవులోని పెద్దమ్మ ఇంట్లో ఉండి చదువుకుంటోంది. ఉదయం అనూష కనిపించకపోవడంతో బంధువులు, స్థానికులు ఆమె కోసం గాలించారు. స్థానిక రక్షిత మంచినీటి చెరువులో సాయంత్రం ఆమె మృతదేహం లభించింది. మృతికి గల కారణాలు తెలియరాలేదు.
చదవండి:
వేమగిరిలో వరుస హత్యల కలకలం
దారుణం: యువతిపై సామూహిక లైంగిక దాడి
#
Tags : 1