మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం
Breaking News
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం కరెక్టే: పవన్ కల్యాణ్
ఓవరాక్షన్ చేస్తే తాట తీస్తాం.. హైదరాబాద్ సీపీ సీరియస్ వార్నింగ్
బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం
జానీ మాస్టర్కు బిగ్ షాక్.. నేషనల్ అవార్డ్ రద్దు
Breaking: ఇజ్రాయెల్పై ఇరాన్ మిస్సైళ్ల దాడి
Breaking: డొనాల్డ్ ట్రంప్పై కాల్పులు.. ఆస్పత్రికి తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
ప్రతిపక్ష హోదా ఇవ్వొద్దని ముందుగానే నిర్ణయించారా?.. అసెంబ్లీ స్పీకర్కు వైఎస్ జగన్ లేఖ
Breaking: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్న బైడెన్
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత
చిత్తూరు జిల్లాలో చిరుత కలకలం.. దంపతులపై దాడి
Published on Sun, 07/25/2021 - 16:52
సాక్షి, చిత్తూరు: జిల్లాలో చిరుత కలకలం రేపింది. వడమాలపేటలోని లక్ష్మీపురం గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యం నాయుడు, మంజులాదేవి దంపతులు దైవదర్శనం కోసం లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వెళ్తున్నారు. ఈ క్రమంలో నారాయణవనం మండలం శృంగేరి వద్ద ఓ చిరుత అకస్మాత్తుగా వారిపై దాడి చేసింది. దీంతో ఆ దంపతులు గట్టిగా కేకలు వేయడంతో అక్కడి నుంచి చిరుత వెళ్లిపోయింది. కాగా ఈ దాడిలో వారికి తీవ్ర గాయాలయ్యాయి. అటుగా వెళ్తున్న స్థానికులు చూసి వారిని పూత్తూరులోని ఓ ప్రవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం దంపతుల పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న ఆ ప్రాంత అటవీ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
#
Tags : 1