అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
భారతీయుడికి జాక్పాట్!
Published on Wed, 08/01/2018 - 09:02
దుబాయ్: దుబాయ్ లాటరీలో మరో భారతీయుడిని అదృష్టం వరించింది. కువైట్లో నివసిస్తున్న సందీప్ మీనన్ రూ.6.8 కోట్లు గెలుచుకున్నారు. దుబాయ్ డ్యూటీఫ్రీ రాఫిల్గా పిలుస్తున్న ఈ లాటరీలో గెలుపొందిన 132వ భారతీయుడిగా మీనన్ నిలిచారని ‘ఖలీల్ టైమ్స్’ వెల్లడించింది. ‘నా జీవితంలో ఇంత పెద్ద మొత్తం ఎప్పుడూ గెలుచుకోలేదు. ఇంత గొప్ప అదృష్టాన్ని కల్పించిన దుబాయ్ డ్యూటీఫ్రీ రాఫల్కు ధన్యవాదాలు’ అని మీనన్ అన్నారు.
ఈ లాటరీలో మీనన్తో పాటు మరో భారతీయుడు సహ విజేతగా నిలిచారు. దుబాయ్కే చెందిన శాంతిబోస్ బీఎండబ్ల్యూ ఆర్9టీ కారును గెలుచుకున్నారు. ఈజిప్టుకు చెందిన హొస్సాం హుస్సేన్ సల్మాన్ బీఎండబ్ల్యూ 750ఐ లగ్జరీ సిల్వర్ మెటాలిక్ కారును సొంతం చేసుకున్నారు.
#
Tags