రూ.158 కోట్ల ఆస్తులు ఈడీ అటాచ్

Published on Fri, 01/09/2015 - 19:21

భువనేశ్వర్: ఒడిషాలోని ఒక చిట్ ఫండ్ కంపెనీకి చెందిన రూ. 84.5 కోట్లను ఎన్ ఫోర్స్ డైరెక్టరేట్ అటాచ్ చేసింది. ఈ కంపెనీకి చెందిన ఒక ఇంజనీరింగ్ కాలేజీని ఇందులో చేర్చింది. ఈ విద్యా సంస్థలో కంపెనీ దాదాపు రూ. 9 కోట్లు పెట్టుబడులు పెట్టింది.
 
అంతేకాకుండా కంపెనీకి చెందిన రూ. 3.25 కోట్ల బ్యాంకు డిపాజిట్లను  అటాచ్ చేశారు.  కంపెనీకి చెందిన 90 ఎకరాల భూమిని అటాచ్ చేశారు. దీంతో ఈడీ ఇప్పటి వరకు అటాచ్ చేసిన మొత్తం సొమ్ము రూ. 158 కోట్లకు చేరింది. 

#

Tags : 1

Videos

తెలివిలేక కాళేశ్వరాన్ని కూలేశ్వరం అంటున్నారు: కేటీఆర్

Buchepalli Siva Prasad Reddy : ఉప్పాల హారికకు అండగా ఉంటామని హామీ

Nalgonda : సినిమా రేంజ్ లో మర్డర్ ప్లాన్

చాపాడులో జరిగిన వైఎస్ MPP ఎన్నికల్లో YSRCP అభ్యర్థి ఏకగ్రీవ ఎన్నిక

Nimisha Priya Case: కేరళ నర్సు నిమిష ప్రియ కేసులో కొనసాగుతున్న ఉత్కంఠ

YS Jagan: బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణం సరికాదు

హిందీ భాష నేర్చుకోవడంలో తప్పు లేదు: YS జగన్

Jagadish Reddy: కాంగ్రెస్ పాలనలో రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు

విజయవాడ గవర్నర్ పేటలో డబుల్ మర్డర్

భారత్ లోకి టెస్లా ఎంట్రీ వెనుక మస్క్ మాస్టర్ ప్లాన్

Photos

+5

తప్పు సరిదిద్దుకో చంద్రబాబూ.. రేపు టైం మాది గుర్తుంచుకో (ఫొటోలు)

+5

మహబూబ్‌నగర్‌ : బోనమెత్తిన పాలమూరు ..తరలివచ్చిన మహిళలు (ఫొటోలు)

+5

పీరియడ్‌ నొప్పి తగ్గాలంటే..! (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ తాన్య ప్రేమ కహానీ (ఫొటోలు)

+5

బ్రిట‌న్ కింగ్ చార్లెస్‌-3ను కలిసిన టీమిండియా (ఫొటోలు)

+5

వాణీ కపూర్‌ ‘మండల మర్డర్స్‌’ ట్రైలర్‌ విడుదల ఈవెంట్‌ (ఫొటోలు)

+5

‘కొత్తపల్లిలో ఒకప్పుడు’ చిత్రం మూవీ ప్రెస్ మీట్ (ఫొటోలు)

+5

ముంబైలో ‘టెస్లా’ కార్ల తొలి షోరూమ్‌ ప్రారంభం (ఫొటోలు)

+5

స్విట్జర్లాండ్ టూర్‌లో ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న భార‌త క్రికెట‌ర్‌

+5

డల్లాస్ కన్సర్ట్‌లో దిల్‌రాజు దంపతులు సందడి (ఫొటోలు)