తెలివిలేక కాళేశ్వరాన్ని కూలేశ్వరం అంటున్నారు: కేటీఆర్
Breaking News
ప్రాణం తీసిన అన్నాబెల్లె బొమ్మ!?
Pahalgam Attack: పహల్గాం ఉగ్రదాడిలో కీలక పరిణామం
నిమిష కేసులో బిగ్ ట్విస్ట్
ఇంగ్లండ్కు బిగ్ షాక్
UIDAI: కోట్లలో మరణాలు.. యాక్టివ్లోనే ఆధార్ కార్డులు.. ఏం జరుగుతోంది?
ఢిల్లీలో మరోసారి బాంబు బెదిరింపు మెయిల్స్.. పోలీసులు అలర్ట్
వైఎస్ జగన్ ప్రెస్మీట్ పూర్తి హైలైట్స్
ఆర్సీబీ ప్లేయర్కు జాక్పాట్.. వేలంలో అత్యధిక ధర
జేసీ డైరెక్షన్లో తాడిపత్రి ఖాకీల చిల్లర డ్రామా
వరల్డ్కప్ వార్మప్ మ్యాచ్ల షెడ్యూల్ విడుదల.. భారత్ ఎవరితో ఆడనుందంటే..?
‘రష్యాతో వాణిజ్యం చేస్తారా?’: భారత్కు ‘నాటో’ చీఫ్ వార్నింగ్
రూ.158 కోట్ల ఆస్తులు ఈడీ అటాచ్
Published on Fri, 01/09/2015 - 19:21
భువనేశ్వర్: ఒడిషాలోని ఒక చిట్ ఫండ్ కంపెనీకి చెందిన రూ. 84.5 కోట్లను ఎన్ ఫోర్స్ డైరెక్టరేట్ అటాచ్ చేసింది. ఈ కంపెనీకి చెందిన ఒక ఇంజనీరింగ్ కాలేజీని ఇందులో చేర్చింది. ఈ విద్యా సంస్థలో కంపెనీ దాదాపు రూ. 9 కోట్లు పెట్టుబడులు పెట్టింది.
అంతేకాకుండా కంపెనీకి చెందిన రూ. 3.25 కోట్ల బ్యాంకు డిపాజిట్లను అటాచ్ చేశారు. కంపెనీకి చెందిన 90 ఎకరాల భూమిని అటాచ్ చేశారు. దీంతో ఈడీ ఇప్పటి వరకు అటాచ్ చేసిన మొత్తం సొమ్ము రూ. 158 కోట్లకు చేరింది.
#
Tags : 1