PM Modi: వచ్చేది వినాశనమే పాక్ కు నిద్ర పట్టనివ్వను
Breaking News
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం కరెక్టే: పవన్ కల్యాణ్
ఓవరాక్షన్ చేస్తే తాట తీస్తాం.. హైదరాబాద్ సీపీ సీరియస్ వార్నింగ్
బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం
జానీ మాస్టర్కు బిగ్ షాక్.. నేషనల్ అవార్డ్ రద్దు
Breaking: ఇజ్రాయెల్పై ఇరాన్ మిస్సైళ్ల దాడి
Breaking: డొనాల్డ్ ట్రంప్పై కాల్పులు.. ఆస్పత్రికి తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
ప్రతిపక్ష హోదా ఇవ్వొద్దని ముందుగానే నిర్ణయించారా?.. అసెంబ్లీ స్పీకర్కు వైఎస్ జగన్ లేఖ
Breaking: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్న బైడెన్
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత
‘టీవీ చానళ్ల వల్లే రేప్లు’
Published on Thu, 06/05/2014 - 01:30
న్యూఢిల్లీ/లక్నో:ఉత్తరప్రదేశ్లో పెరిగి పోతున్న అత్యాచార ఘటనలపై ఆ రాష్ట్రంలో అధికార పార్టీ నేతలు తలా తోకా లేని వాదనలు చేస్తున్నారు. అసలు రేప్లు పెరిగిపోవడానికి టీవీ చానళ్లే కారణమని వాదిస్తున్నారు. కొందరు విలేకరులు సమాజ్వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ ముందు బదౌన్ దారుణాన్ని ప్రస్తావించగా.. ‘మీరు మీ పని చేసుకోండి..
మేం మా పని చేసుకుంటాం..’ అంటూ రుసరుసలాడారు. సీఎం అఖిలేష్ సైతం బాధ్యతారహితంగా మాట్లాడారు. గూగుల్లో చూస్తే ఇలాంటి సంఘటనలు దేశమంతా కనిపిస్తాయన్నారు. చానళ్ల కార్యక్రమాల్లో అశ్లీలత, హింస పెరిగిపోవడం వల్లే ఘోరాలు జరుగుతున్నాయని ఎస్పీ నేత రాంగోపాల్ యాదవ్ అన్నారు.
#
Tags : 1