మాటలు తగ్గించి.. పని చెయ్.. రేవంత్ పై షాకింగ్ కామెంట్స్
Breaking News
20 వేల అడుగుల ఎత్తులో ఢీకొట్టిన పక్షి .. విమానాన్ని కమ్మేసిన పొగ..
టీడీపీ మూకల దాడి.. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ, పలువురికి గాయాలు
ఆతప స్నానం అంటే ఏంటి? ప్రయోజనాలు
‘వైఎస్సార్సీపీ కార్యకర్తలే టార్గెట్.. మొత్తం టీడీపీ బ్యాచ్ పులివెందులలోనే ఉంది’
ఢిల్లీలో కొనసాగుతున్న టీపీసీసీ ధర్నా.. పలువురు ఎంపీల మద్దతు
భారత్, పాక్ శత్రుత్వం.. కశ్మీర్ ప్రధాన కారణం: పాక్ ప్రధాని సంచలన వ్యాఖ్యలు
లోకార్బ్ హై/హెల్దీ ఫ్యాట్ : అవిసె గింజలు అద్భుతః
కీలక వడ్డీ రేట్లు యథాతథం
మాట మార్చిన ట్రంప్.. రష్యా విషయంలో పరువు పోయినట్టేనా?
మోదీజీకి స్పెషల్ రాఖీ.. పాక్ ముస్లిం సోదరి రాఖీ ఇదే..
భారత్కు ట్రంప్ సుంకాల బెదిరింపుల వేళ.. రష్యాకు అజిత్ దోవల్
భారత్కు సుంకాల బెదిరింపు.. ట్రంప్పై నిక్కీ హేలీ సెటైర్లు
రూ.2 లక్షల కోట్ల దిశగా...!
చంద్రబాబుకు బొత్స సత్యనారాయణ లేఖ
వైఎస్సార్సీపీలో నూతన నియామకాలు
Uttarakhand: కొట్టుకుపోయిన ఆర్మీ బేస్ క్యాంప్!
Uttarakhand: క్లౌడ్ బరస్ట్.. షాకింగ్ వీడియో వైరల్
భారత్కు ‘టారిఫ్’ షాక్.. మరో బాంబు పేల్చిన ట్రంప్
మద్యం అక్రమ కేసులో మిథున్రెడ్డి బెయిల్పై తీర్పు రిజర్వ్
కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు
మాస్ టచ్తో...
Published on Mon, 02/02/2015 - 23:14
‘అమ్మ’ రాజశేఖర్ దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా నటించిన ‘రణం’ ఎంతటి విజయం సాధించిందో ప్రేక్షకులకు తెలిసిందే. ప్రస్తుతం ‘రణం-2’ పేరుతో ‘అమ్మ’ రాజశేఖర్ హీరోగా, ఆయన దర్శకత్వంలోనే ఓ చిత్రం రూపొందుతోంది. శ్రీనివాస్ యాదవ్ నిర్మాత. నిధి కథానాయిక. ఈ చిత్రానికి సంబంధించిన నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ -‘‘అన్ని వాణిజ్య హంగులతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. నా పాత్ర మాస్ టచ్తో ఉంటుంది. ఇటీవల విడుదల చేసిన పాటలకు మంచి ఆదరణ లభిస్తోంది. ఈ నెలాఖరున చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, కెమెరా: శ్రీధర్.
#
Tags : 1