వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
పింఛన్ల పంపిణీలో జిల్లా నాలుగో స్థానం
Published on Thu, 08/11/2016 - 23:16
ప్రత్తిపాడు :
రాష్ట్రంలో వృద్ధాప్య, వితంతు, వికలాంగ తదితర పింఛన్లను పంపిణీలో తూర్పు గోదావరి జిల్లా నాలుగో స్థానంలో ఉందని డీఆర్డీఏ ఏపీడీ ఎన్.సోమేశ్వరరావు తెలిపారు. కృష్ణా, చిత్తూరు, కర్నూలు తొలి మూడు స్థానాల్లో ఉన్నాయన్నారు. ప్రత్తిపాడు ఎంపీడీఓ కార్యాలయంలో మండలంలో జరిగిన పింఛన్ల పంపిణీ పై గురువారం పరిశీలన జరిపారు. స్మార్ట్ సర్వే మూలంగా ప్రతి నెలా ఐదో తేదీ నాటికి పింఛన్ల పంపిణీని పూర్తి చేస్తున్నామన్నారు. బయోమెట్రిక్ విఫలమైన లబ్ధిదారులు మీసేవా కేంద్రంలో బయోమెట్రిక్ అప్డేట్ చేయించుకోవాలని సోమేశ్వరరావు సూచించారు.
#
Tags