More

పథకం ప్రకారమే బావని హత్య చేశాడు.!

17 Jul, 2018 15:42 IST

సాక్షి, విజయవాడ: కుటుంబ కలహాల నేపథ్యంలో బావాబావమరదుల మధ్య జరిగిన వివాదంలో బావమరిదిని బావ హతమార్చిన ఘటన  సత్యనారాయణపురంలో చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ హత్య కేసులో నింధితుడిని డీసీపీ నవాబ్‌ జాన్‌ అరెస్ట్‌ చేసి, విచారణ చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుటుంబ కలహాలతోనే రైల్వే గేట్‌మ్యాన్‌ రాజును కత్తులతో విచక్షణా రహితంగా తన చెల్లెలు భర్త శేఖరే హత్య చేశాడు. తన భార్య పుట్టింటికి రావడవం లేదనే మనస్థాపంతో ఆమె కుటుంబ సభ్యులపై పగ పెంచుకున్న శేఖర్‌, పథకం ప్రకారమే తన బావని హతమార్చాడని వెల్లడించారు. హత్య జరిగిన 24 గంటల్లోనే కేసును ఛేదించామని డీసీపీ తెలిపారు.

ఐదువేల కోసం హతమార్చాడు

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

ప్రైవేట్‌ లాకర్లలో భారీగా బ్లాక్‌ మనీ.. కొనసాగుతున్న సోదాలు

చెత్త కుప్పలో బ్యాగ్‌...తీసి చూస్తే డాలర్ల కట్టలు

టోల్‌ప్లాజా వద్ద కారు బీభత్సం.. పలువురు మృతి

Nov 10th : చంద్రబాబు కేసు అప్‌డేట్స్‌

అడవి పందుల కోసమని ఏర్పాటు చేస్తే.. చివరికి ఇలా..!