More

సాగర్ వద్ద యువకుడి మృతదేహం

11 Feb, 2016 13:50 IST

గుంటూరు జిల్లా మాచర్ల మండలం నాగార్జునసాగర్ కొత్త వంతెన వద్ద గుర్తు తెలియని మృతదేహం పడిఉంది. దిగువ కృష్ణాలోని నీటిలో తేలియాడుతున్న మృతదేహాన్ని గురువారం మధ్యాహ్నం స్థానికులు గమనించి సాగర్ పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి ఎడమ మోచేతిపై పుట్టుమచ్చ ఉంది. గళ్ల చొక్కా, బ్లూ జీన్స్ ధరించి ఉన్నాడు. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
 

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

క్రికెట్‌ అంటే చిన్ననాటి నుంచే మక్కువ! ఆంధ్ర క్రికెటర్ల కోసం రాష్ట్రంలో..

పేదల జీవితాల్లో వెలుగు తెచ్చిన నాయకుడు సీఎం జగన్: సజ్జల

#HBDYSJagan జయహో జననేతా..ఏ దైవం పంపించాడో!

రూ.13.11 లక్షల కోట్ల ఒప్పందాలు.. 1.47 లక్షల మందికి ఉపాధి

సీఎం జగన్‌కు ప్రధాని మోదీ బర్త్‌ డే విషెస్‌