Breaking News

వైఎస్ జగన్ దీక్షకు ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి మద్దతు

Published on Wed, 10/09/2013 - 20:57

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఐదు రోజులుగా చేస్తున్న సమైక్య దీక్షకు కాంగ్రెస్ ఎంపీ అనంత వెంకట్రామి రెడ్డి సంఘీభావం తెలిపారు. బుధవారం రాత్రి ఆయన హైదరాబాద్లో ఆమరణ నిరాహార దీక్ష శిబిరం వేదిక వద్దకు వెళ్లి జగన్ను కలిశారు. వెంకట్రామి రెడ్డి వెంట అనంతపురం జిల్లాకు చెందిన పలువురు నాయకులు ఉన్నారు. సమైక్యాంధ్ర కోసం జగన్ చేస్తున్న పోరాటాన్ని ప్రశంసించారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్ర ప్రజలు, ఎంపీలు పోరాటం చేస్తున్నా కాంగ్రెస్ పట్టించుకోకపోవడాన్ని విమర్శించారు.

అనంతపురం లోక్సభ నియోజక వర్గానికి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల్లో ఆయన ఒకరు. తెలంగాణ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపాక కాంగ్రెస్ పార్టీపై బహిరంగంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన వెంకట్రామి రెడ్డి.. జగన్ సమైక దీక్షకు మద్దతు తెలపడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Videos

దారుణంగా లాక్కొని కారులో పడేసి MPTC కల్పన కూతురు సంచలన నిజాలు

కూలి పనికెళ్తే.. పురుగులమందు తాగి చనిపోయేలా చేసారు

Chelluboyina Venu Gopala: ఉచిత ఇసుక అనేది చంద్రబాబు పెద్ద స్కామ్

లండన్ వేదికగా SSMB29 బిగ్ అప్డేట్..

భారత్ జవాన్ ను విడిచిపెట్టిన పాకిస్థాన్

మరోసారి వక్రబుద్ధిని ప్రదర్శించిన చైనా

చంద్రబాబు పాలనాపై ఆర్కే రోజా కామెంట్స్

మా వాళ్లు ఎంతమంది పోయారంటే.. పాకిస్తాన్ కీలక ప్రకటన

ఏ క్షణమైనా 'రాజాసాబ్' టీజర్ రిలీజ్!

జగన్ ప్రభంజనం చూసి సోనియా గాంధే భయపడింది.. ఇక బాబెంత!

Photos

+5

గంగమ్మ జాతరలో కీలక ఘట్టం..విశ్వరూప దర్శనంలో గంగమ్మ (ఫొటోలు)

+5

హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి బ్యూటిఫుల్ (ఫొటోలు)

+5

అంగరంగ వైభవంగా తిరుపతి గంగమ్మ జాతర..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

దారి వెంట నీరాజనం..‘జై జగన్‌’ అంటూ నినాదాలు (ఫొటోలు)

+5

#MissWorld2025: బ్యూటీ విత్‌ ఫన్‌..‘బుట్ట బొమ్మా’ పాటకు స్టెప్పులు (ఫొటోలు)

+5

చౌమహల్లా ప్యాలెస్‌లో యువరాణుల్లా మెరిసిన సుందరీమణులు (ఫొటోలు)

+5

చార్మినార్ దగ్గర మిస్‌ వరల్డ్‌ అందాలభామల ఫోటోషూట్ (ఫొటోలు)

+5

భావితరాలు మీరు ఆదర్శం: భారత సైన్యానికి మోదీ సెల్యూట్ (ఫొటోలు)

+5

హీరో గోపీచంద్ వెడ్డింగ్ యానివర్సరీ (ఫొటోలు)

+5

నిర్మాత ఇషారీ గణేశ్ కూతురి రిసెప్షన్.. హాజరైన స్టార్స్ (ఫొటోలు)