ఏపీ కానిస్టేబుల్ అనుమానాస్పద మృతి
Breaking News
విజయ్ను రాహుల్గాంధీ ద్రోహి అంటారా?
గో బ్యాక్ సీజేపీ.. తరిమికొట్టిన గ్రామస్తులు!
బంగారం, వెండి ధనాధన్.. కొత్త మార్క్కు నగల ధరలు
ఢిల్లీలో స్వైన్ ఫ్లూ కలకలం.. వైద్యుల హెచ్చరిక
హాస్పిటల్లో ట్విస్ట్.. ఖాన్ సాబ్కు ఇదేం శిక్ష?
ఇది కూటమి సర్కారువారి డైవర్షన్ డ్రామా!
సీఎం రేవంత్ అమెరికా పర్యటన రద్దు.. కారణం అదేనా?
భారీగా పెరిగిన చక్కెర ధరలు.. ప్రభుత్వం కీలక నిర్ణయం
హైదరాబాద్లో వైఎస్ జగన్.. జలవిహార్ వద్ద అభిమానుల సందడి
ఈడీ సోదాల పేరుతో కొత్త నాటకాలు!
పాక్తో ఎప్పుడూ ముప్పే.. చైనాతోనే అసలు సవాల్.. మాజీ ఆర్మీ చీఫ్ వార్నింగ్
పార్టీలో నాకు మద్దతేదీ?.. ఖర్గే ఆవేదన
మరో మంత్రి రాజీనామాకు పట్టుబడుతున్న సీజేపీ!
డీకే ఎదుట విజయ్ సరెండర్.. డీఎంకే చేతికి చిక్కిన అస్త్రం
‘సార్.. మేము చోరీకి వచ్చాం’.. దొంగలే పోలీసులకు ఫోన్ చేసి..
కాంగ్రెస్లో భూకంపం.. తన వ్యాఖ్యలపై సుస్మితా పటేల్ వివరణ
ఎఫ్అండ్వోలో యువతకు నష్టాలు
Published on Fri, 08/21/2026 - 02:32
న్యూఢిల్లీ: గతేడాది (2025–26)లో డెరివేటివ్స్ లావాదేవీల ద్వారా యువత అత్యధికంగా నష్టపోయినట్లు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. ఎఫ్అండ్వోలో నష్టపోయిన వారిలో 88.5 శాతం ట్రేడర్లు 30 ఏళ్లలోపువారేనని తెలియజేసింది.
మొత్తం ట్రేడర్ల సంఖ్యలో వీరు 43 శాతంకాగా.. 73 శాతంమంది రూ. 5 లక్షలకులోపు వార్షిక ఆదాయం కలిగినవారుగా నివేదిక పేర్కొంది. చాలా సందర్భాలలో ఎఫ్అండ్వో లావాదేవీలలో 90 శాతానికి మించి నష్టపోతున్నట్లు వివరించింది. అంతేకాకుండా తమ ఈక్విటీ పోర్ట్ఫోలియోకంటే 93 రెట్లు అధికంగా డెరివేటివ్స్ టర్నోవర్ నమోదు చేస్తున్నట్లు తెలియజేసింది. 50 ఏళ్లకుపైబడినవారిలో ఇది సగటున 20 రెట్లుగా నమోదవుతున్నట్లు పేర్కొంది.
#
Tags : 1