Ambati: వీళ్ళందరూ హంతకులే..!
Breaking News
తెలంగాణ: వాట్సాప్లో పాఠశాల విద్యా సేవలు
భారత్-పాక్ సరిహద్దుల్లో అరుదైన ‘షేక్హ్యాండ్’
‘సాయికృష్ణ కేసు.. పెద్ద తలకాయలను బయటపెడతా’
‘సాయికృష్ణ కేసును చంద్రబాబు తొక్కేద్దామనుకున్నారు’
'నేను బాబా టిల్లూ : బాబా బైక్ స్టంట్స్ వీడియో వైరల్
కోవిడ్-19 : బాంబు పేల్చిన తులసి గబ్బార్డ్
మరోసారి చంద్రబాబు సర్కార్ దగా
NEET రూ. కోటి ఇవ్వండి : ప్రధానికి సీజేపీ అభిజీత్ బహిరంగ లేఖ
షాకింగ్ : కట్టేసి, జుట్టు కత్తిరించి, పైశాచికంగా.. వీడియో వైరల్
బీమా లేకుండానే చీప్గా కాంటాక్ట్ లెన్స్ : అమెరికన్ మహిళ సంబరం
అచ్చం ఖడ్గం సినిమాలోలా : విద్యావ్యవస్థపై వ్యాపారవేత్త సెటైర్లు
టెలిగ్రామ్కు ఢిల్లీ హైకోర్టు షాక్
భారత్ ఏఐ కలను వెంటాడుతున్న కొత్త విలన్!
పాకిస్తాన్కు బిగ్ షాక్.. భారత్ దెబ్బ అదుర్స్
బుడతడి బిగ్ షాట్.. అమ్మ ఐఫోన్ జలసమాధి
మొజ్తాబా ఖమేనీ సంచలన వ్యాఖ్యలు
మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు
హైదరాబాద్లో దంచికొట్టిన వర్షం
న్యూయార్క్ టూర్ విషాదం : తల్లిని కాపాడబోయి యువకుడు దుర్మరణం
సాయికృష్ణ కేసుపై సీబీఐ విచారణ జరగాలి: వైఎస్ జగన్
ఎన్ఎస్ఈ మెగా ఐపీవో రెడీ
Published on Thu, 06/18/2026 - 07:33
ముంబై: ఎన్ఎస్ఈ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్. ఐపీవోకు సంబంధించి ముసాయిదా పత్రాలను (డీఆర్హెచ్పీ) సెబీ వద్ద ఎన్ఎస్ఈ బుధవారం దాఖలు చేసింది. ఎన్ఎస్ఈలో ప్రస్తుత వాటాదారులు ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) రూపంలో మొత్తం 14.89 కోట్ల షేర్లను విక్రయించనున్నారు.
ఇష్యూ పరిమాణం రూ.30,000 కోట్లుగా అంచనా. తద్వారా దేశంలో అతిపెద్ద ఐపీవోగా రికార్డు సృష్టించనుంది. 2024లో రూ.27,870 కోట్లను సమీకరించిన హ్యుందాయ్ ఐపీవో రికార్డును బ్రేక్ చేయనుంది. ఎస్బీఐ ఒక్కటే 24.75 మిలియన్ షేర్లను విక్రయించనుంది. కాగా, ఎన్ఎస్ఈ 2016లో తొలిసారి ఐపీవో కోసం దరఖాస్తు చేయగా.. కో–లొకేషన్ కేసు, పాలపనాపరమైన అంశాలతో ఉపసంహరించుకుంది.
#
Tags : 1