యూపీలో విమాన ప్రమాదం
Breaking News
టాప్ ర్యాంక్ కోల్పోయిన విరాట్.. కొత్త నంబర్ వన్ ఎవరంటే..?
మిస్ అయిన ఫోన్ దొరికితే...ఆ ఆనందం వేరే లెవల్!
సౌదీలో కొత్త స్మార్ట్ సిటీ.. టెక్నాలజీ, ప్లానింగ్ హైలైట్
తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం
వైఎస్ జగన్ను కలిసిన పిన్నెల్లి గ్రామస్తులు
Prayagraj: యూపీలో కూప్పకూలిన విమానం
Viral Video: ‘జిగ్జాగ్’ డ్రైవింగ్.. షాక్ ఇచ్చిన పోలీసులు
భూమిపై ఇరాన్ అన్నదే లేకుండా చేస్తా: ట్రంప్
ట్రంప్ విమానంలో విద్యుత్కు అంతరాయం.. యూటర్న్
అది ముమ్మాటికీ ఎన్టీఆర్ను అవమానించడమే!
తిరుమలగిరి: ఆర్మీ ట్రక్కు కింది నలిగిన విద్యార్థి
సాక్షి ఎఫెక్ట్: దిగొచ్చిన ఏయూ అధికారులు
T20 WC: సూర్యకుమార్కు రోహిత్ శర్మ వార్నింగ్
వరంగల్ డిప్యూటీ కలెక్టర్ ఇంట్లో ఏసీబీ సోదాలు
ఆంధ్రా అల్లుడు.. మళ్లీ తండ్రి కాబోతున్నాడు
T20 WC 2026: మా నిర్ణయం ఇదే: బంగ్లాదేశ్
రిటైర్మెంట్ ప్రకటించిన సునీతా విలియమ్స్
అవిముక్తేశ్వరానందకు అనూహ్య మద్దతు
హైదరాబాద్: బేగంపేట ప్లై ఓవర్పై కారు బోల్తా
పోటెత్తిన భక్తులు.. కిక్కిరిసిన మేడారం ప్రాంగణం
రికార్డు స్థాయికి బంగారం ధర..
Published on Wed, 01/21/2026 - 08:15
నిజామాబాద్ రూరల్: బంగారం, వెండి ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. వారం క్రితం 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,200 ఉండగా, మంగళవారం రూ.1,50,800లకు చేరుకుంది. కిలో వెండి ధర రూ.3.17 లక్షలకు చేరింది. బంగారం, వెండి ధరల పెరుగుదల కొనుగోలుదారుల్లో ఆందోళన కలిగిస్తోంది.
వచ్చే నెలలో పెళ్లిళ్లు, శుభకార్యాలకు మంచి ముహూర్తాలు ఉండటంతో బంగారం కొనుగోలుపై సామాన్య, మధ్యతరగతి ప్రజలు లెక్కలు వేసుకుంటున్నారు. అయితే, బంగారం, వెండిపై పెట్టుబడులు పెరుగుతుండటంతో ధరలు పెరుగుతున్నాయని, రానున్న రోజుల్లో తులం బంగారం ధర రూ.2 లక్షల వరకు దాటే అవకాశం ఉందని నగరానికి చెందిన ఆభరణాల తయారీదారు సీహెచ్.భూషణ్చారి ‘సాక్షి’తో తెలిపారు.
#
Tags : 1