అంబేద్కర్ స్మృతివనం పట్ల నిర్లక్ష్యం బాబుపై హైకోర్టు ఆగ్రహం
Breaking News
స్వామి సేవలో ఎలాంటి అవినీతికి పాల్పడలేదు: వైవీ
స్వర్ణం గెలిచిన నిఖత్ జరీన్
ముచ్చల్తో నిశ్చితార్థాన్ని ధృవీకరించిన మంధన
శబరిమల: 18 మెట్ల వద్ద నల్ల త్రాచు.. పట్టుకున్న అటవీ బృందం
శబరిమలలో ఏపీ యాత్రికుల బస్సు ప్రమాదం.. 11 మందికి గాయాలు
మహిళా జర్నలిస్టుల ఫిర్యాదు : డీజీపీకి ఆదేశాలు జారీ చేసిన మహిళా కమిషన్
గిల్ స్థానంలో అతడే ఆడతాడు: టీమిండియా కోచ్
ఢిల్లీ పేలుళ్ల ఘటన : మరో నలుగురు ప్రధాన నిందితులు అరెస్ట్
ఉగ్రవాదులుగా విద్యావంతులు, మేధావులు.. మరింత ప్రమాదకరం
భారత టెకీ కష్టాలు: రూ. 70 లక్షల ఉద్యోగం పోయింది, సేవింగ్స్ కూడా!
40 ఏళ్ల సేవలు, రూ. 35 లక్షలు..ఎన్ఆర్ఐకి అరుదైన గౌరవం!
నితీష్ ప్రమాణం వేళ.. ‘పీకే’ మౌనవ్రతం
కడియం, దానంకు స్పీకర్ మళ్లీ నోటీసులు
పుతిన్ ఎఫెక్ట్.. ఉక్రెయిన్కు షాకిచ్చిన ట్రంప్!
అలాంటి వారిపై కఠిన చర్యలు: సజ్జనార్ హెచ్చరిక
వెండి, పసిడి ప్రియులకు రిలీఫ్! తులం బంగారం ఇప్పుడు..
కేటీఆర్పై విచారణకు గవర్నర్ అనుమతి
పైరసీ శాశ్వతంగా ఆగిపోయేది కాదు: సీవీ ఆనంద్
బిగ్ అలర్ట్.. ఏపీలో రేపటి నుంచి భారీ వర్షాలు
మావోయిస్టు అగ్రనేత దేవ్జీ ఎక్కడ?
మ్యూచువల్ ఫండ్స్ కొత్త రూల్స్పై మరింత గడువు
Published on Thu, 11/20/2025 - 07:48
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్కు సంబంధించి ప్రతిపాదించిన కొత్త నిబంధనలపై అభిప్రాయాలు తెలియజేసేందుకు గడువును ఈ నెల 24 వరకు పొడిగిస్తున్నట్టు సెబీ ప్రకటించింది. టోటల్ ఎక్స్పెన్స్ రేషియో (టీఈఆర్)కు మరింత మెరుగైన నిర్వచనం ఇస్తూ, బ్రోకరేజీ సంస్థలు ఫండ్స్ నుంచి వసూలు చేసే చార్జీలను గణనీయంగా తగ్గిస్తూ సెబీ కొత్త ప్రతిపాదనలను సిద్దం చేయడం తెలిసిందే.
అక్టోబర్ 28న వీటిని విడుదల చేస్తూ, ప్రజాభిప్రాయాలను ఆహ్వానించింది. తమకు అందించిన వినతుల మేరకు అభిప్రాయాలు తెలియజేసే గడువును 24వ తేదీ వరకు పొడిగిస్తున్నట్టు సెబీ ప్రకటన విడుదల చేసింది.
#
Tags : 1