రేపు ముంబై వెళ్లనున్న కేటీఆర్ | Sakshi
Sakshi News home page

రేపు ముంబై వెళ్లనున్న కేటీఆర్

Published Tue, May 26 2015 7:22 PM

రేపు ముంబై వెళ్లనున్న కేటీఆర్ - Sakshi

హైదరాబాద్: తెలంగాణ ఐటీ, పంచాయతీరాజ్ శాఖల మంత్రి కె.తారకరామారావు బుధవారం దేశ ఆర్థిక రాజధాని ముంబై వెళ్లనున్నారు. అక్కడ టాటా గ్రూప్ సంస్థల చైర్మన్ సైరస్ పల్లోంజి మిస్త్రీతో మంత్రి కేటీఆర్ మే 27వ తేదీన భేటీకానున్నారు. వ్యాపార సంబంధ అంశాలపై వారు చర్చలు జరుపుతారని సమాచారం.

Advertisement

తప్పక చదవండి

Advertisement