వడదెబ్బతో మహిళ మృతి | Sakshi
Sakshi News home page

వడదెబ్బతో మహిళ మృతి

Published Sat, May 23 2015 4:20 PM

వడదెబ్బతో మహిళ మృతి - Sakshi

రంగారెడ్డి (హయత్‌నగర్): రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండలం ఇంజాపూర్ గ్రామంలో శనివారం వడదెబ్బతో యాదమ్మ(32) అనే మహిళ మృతిచెందింది. ఎండకు తాళలేక ఇంటి వద్దే సృహతప్పి పడిపోయింది. వెంటనే ఆసుపత్రికి తరలించేలోపే ప్రాణాలు విడిచింది.

Advertisement
Advertisement