తాండూరు రూరల్: ప్రమాదవశాత్తు కాలుజారి బావిలో పడి ఓ బాలుడు మృతి చెందాడు. ఈ సంఘటన పట్టణంలోని పాతతాండూరులో శనివారం వెలుగులోకి వచ్చింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.....పాత తాండూరుకు చెందిన గడ్డమిది హన్మంత్, సత్తమ్మ దంపతుల రెండవ కుమారుడు గడ్డమిది నరేష్(17). స్థానికంగా ఉన్న పాఠశాల్లో ఏడవ తరగతి వరకు చదువుకున్నాడు. చదువును మధ్యలో అపేసి పట్టణంలోని ఓ బట్టల దుకాణంలో పని చేస్తున్నాడు. శుక్రవారం గాంధీ జయంతి సందర్భంగా సెలవు ఉండటంతో నరేష్ బట్టల దుకాణంకు వెళ్లలేదు.
అయితే శనివారం తెల్లవారు జామున 3:30 గంటల ప్రాంతంలో బావిలో మృతదేహం లభ్యమైంది. బావిలో నుంచి స్థానికులు మృతదేహాన్ని బయటకు తెచ్చి చూడగా గడ్డమిది నరేష్గా గుర్తించారు. నరేష్కు ఈతరాదని...ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెంది ఉండొచ్చని కుటుంబ సభ్యులు తెలిపారు.
బావిలో పడి బాలుడి మృతి
Published Sat, Oct 3 2015 4:58 PM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- ధాన్యానికి ‘తేమ’ కొర్రీ
- కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం
- కొత్త గణేశునిపాడులో బీభత్సకాండ
- 13 సీట్లు మాకే!
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యకాండ
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement