పల్లెకెలె: పాకిస్తాన్తో జరుగుతున్న మూడో టెస్టులో శ్రీలంక పట్టు బిగించింది. ఆదివారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి 69.4 ఓవర్లలో ఐదు వికెట్లకు 228 పరుగులు చేసిన లంక ప్రస్తుతానికి 291 పరుగుల భారీ ఆధిక్యంలో ఉంది. 35 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో ఉన్న జట్టును కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్ (77 బ్యాటింగ్; 6 ఫోర్లు; 1 సిక్స్) అద్భుత ఆటతీరుతో ఆదుకున్నాడు.
తరంగ (48;6 ఫోర్లు) వేగంగా ఆడి స్కోరును పెంచాడు. క్రీజులో మాథ్యూస్తో పాటు చండిమాల్ (39 బ్యాటింగ్; 5 ఫోర్లు) ఉన్నాడు. రాహత్ అలీ, యాసిర్ షాలకు రెండేసి వికెట్లు పడ్డాయి. అంతకుముందు పాకిస్తాన్ తమ ఓవర్నైట్ స్కోరుకు మరో 5 పరుగులు జోడించి 66 ఓవర్లలో 215 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఆటకు మరో రెండు రోజుల సమయం ఉండడంతో ఫలితం వచ్చే అవకాశం ఉంది.
భారీ ఆధిక్యంలో శ్రీలంక
Published Mon, Jul 6 2015 12:10 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం
- కొత్త గణేశునిపాడులో బీభత్సకాండ
- 13 సీట్లు మాకే!
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యకాండ
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement