న్యూఢిల్లీ : కేంద్ర మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జయంతి నటరాజన్ వెల్లడించిన అంశాలు చాలా తీవ్రమైనవని పర్యావరణ మంత్రిత్వ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ అన్నారు. సంబంధిత ఫైళ్లపై పరిశీలన చేస్తామని ఆయన శుక్రవారమిక్కడ తెలిపారు. మరోవైపు యూపీఏ ఇచ్చిన అనుమతులపై పర్యావరణ శాఖ పరిశీలన చేయాలని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ అభిప్రాయపడ్డారు.
కాగా కేంద్ర మాజీ పర్యావరణ శాఖ మంత్రి జయంతి నటరాజన్ ...సోనియాగాంధీ, రాహుల్పై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. పర్యావరణ అనుమతులపై రాహుల్తో పాటు పలువురు తనపై ఒత్తిడి తెచ్చారని ఆమె వ్యాఖ్యలు చేశారు.
'జయంతి నటరాజన్ వెల్లడించిన అంశాలు తీవ్రమైనవి'
Published Fri, Jan 30 2015 12:40 PM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- ధాన్యానికి ‘తేమ’ కొర్రీ
- కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం
- కొత్త గణేశునిపాడులో బీభత్సకాండ
- 13 సీట్లు మాకే!
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యకాండ
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement