ఇశ్చియా: ఇటలీని భారీ భూకంపం కుదిపేసిన సంగతి తెలిసిందే. భూ ప్రకంపనల ధాటికి ప్రముఖ పర్యాటక ప్రాంతమైన ఇశ్చియా దీవిలోని భవనాలు నేలమట్టమయ్యాయి. ఈ దుర్ఘటనలో ఇద్దరు మరణించగా దాదాపు 35 మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే భవన శిథిలాల నుంచి ముగ్గురు చిన్నారులు మాత్రం క్షేమంగా బయటపడ్డారు. వారిలో ఏడు నెలల పసికందు కూడా ఉండడం విశేషం.
దాదాపు 14 గంటలపాటు భారీ శిథిలాల కిందే చిక్కుకున్న పాస్క్వేల్ను సురక్షితంగా బయటకు తీసినట్లు స్థానిక అగ్నిమాపకశాఖ ట్విటర్ ద్వారా వెల్లడించింది. ఏమాత్రం గాయాలు కాని చిన్నారి ఫొటోను కూడా ట్విటర్లో పోస్ట్ చేసింది. ఈ ఫొటోలను చూసిన నెటిజనులంతా ఈ బడుతడు అదృష్టవంతుడేనంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఈ బుడతడు అదృష్టవంతుడే!
Published Wed, Aug 23 2017 10:34 PM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- ధాన్యానికి ‘తేమ’ కొర్రీ
- కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం
- కొత్త గణేశునిపాడులో బీభత్సకాండ
- 13 సీట్లు మాకే!
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యకాండ
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement