నంద్యాల: రోజూ తప్పతాగి వేధిస్తున్న భర్తతో విసిగిపోయిన భార్య ఏకంగా అతని పురుషాంగాన్ని కోసేసింది. సకాలంలో వైద్యం అందడంతో అతనికి ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటన శనివారం రాత్రి కర్నూలు జిల్లా నంద్యాల మండల పరిధిలోని పొన్నాపురంలో చోటు చేసుకుంది.
ఆళ్లగడ్డకు చెందిన వ్యక్తికి.. పొన్నాపురానికి చెందిన మహిళతో 20ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి నలుగురు మగపిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు. ఇటుకల బట్టీలో కార్మికుడిగా పని చేస్తున్న ఆ వ్యక్తి కుటుంబ పోషణను గాలికొదిలేసి అప్పులు చేస్తూ.. తాగుడుకు బానిసయ్యాడు.
శనివారం రాత్రి తాగొచ్చి భార్యతో గొడవ పడటంతో విసిగిపోయిన ఆమె బ్లేడ్తో పురుషాంగం కోసేసింది. తేరుకున్న అతను వెంటనే ఓ ప్రైవేట్ వైద్యుడిని వద్దకు వెళ్లాడు. చికిత్స అనంతరం కోలుకుంటున్నాడు.
భర్త పురుషాంగం కోసిన భార్య
Published Mon, Sep 22 2014 6:27 PM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- కొత్త గణేశునిపాడులో బీభత్సకాండ
- 13 సీట్లు మాకే!
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యకాండ
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement