అల్లు అర్జున్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ మూవీ..?
Breaking News
కొత్త సంవత్సరం వేళ : ఎల్వోసీ వద్ద పాక్ డ్రోన్ కలకలం
భారత్లో తొలి బుల్లెట్ ట్రైన్ ప్రారంభం.. ఎప్పటినుంచంటే
స్మోకింగ్ కంటే దారుణం ఉద్యోగం? ఏం చేయాలి?
రష్యా డ్రోన్ దాడిలో.. 24 మంది మృతి
ఆ ఊళ్లో ఏడైతే అంతే!
ఉన్నదంతా కోల్పోయామంటే..: స్మృతి మంధాన పోస్ట్ వైరల్
పుణే జర్మన్ బేకరీ కేసు నిందితుడి హతం
చరిత్ర సృష్టించిన జోహ్రాన్ మామ్దానీ
లోక్భవన్ వద్ద పోలీసుల ఓవరాక్షన్
స్విట్జర్లాండ్లో భారీ పేలుడు.. 40 మంది మృతి
HYD: న్యూ ఇయర్ వేడుకల్లో విషాదం
న్యూ ఇయర్ వేళ.. బంగారం, వెండి ధరలు ఇలా..
జర్మనీలో తెలుగు విద్యార్థి మృతి
టీ20 వరల్డ్కప్-2026కు ఆస్ట్రేలియా జట్టు ప్రకటన
న్యూ ఇయర్ వేడుకలు.. వైఎస్సార్సీపీ జెడ్పీటీసీపై హత్యాయత్నం
2026: ఇంటర్నెట్ను షేక్ చేస్తున్న కోహ్లి పోస్ట్
15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్!
నేడు కాంగ్రెస్ కీలక సమావేశం.. రేవంత్ ప్లానేంటి?
గోవాలో చిల్ అవుతున్న సారా.. చేతిలో బీర్ బాటిల్..
పుతిన్ ఇంటికే గురిపెట్టారుగా!
ఆర్టీసీని అనుచరులకు కట్టబెట్టేందుకే డ్రామాలు
Published on Fri, 12/03/2021 - 05:01
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీని కేసీఆర్ తన అను చరులకు అప్పగించేందుకే ఈ డ్రామాలు అడుతున్నారని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ఆరోపించారు. అందుకే చార్జీలు పెంచేందుకు సిద్ధమయ్యారన్నారు. గురువారం ఆమె ట్విట్టర్ వేదికగా కేసీఆర్పై విమర్శలు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో రవాణా మంత్రిగా ఆర్టీసీని అభివృద్ధి పథంలో తీసుకుపోయిన అని దొరగారు చెప్పుకునేవారని ఎద్దేవా చేశారు. సీఎం పదవిలోకి వచ్చిన తర్వాత అదే ఆర్టీసీని నష్టాలబారి నుంచి గట్టెక్కించడం చేతకావడం లేదని మం డిపడ్డారు. ధాన్యం కొనుగోళ్లు పక్కన పెట్టి టీఆర్ఎస్, బీజేపీ బూతు రాజకీయాలకు పాల్పడుతున్నాయన్నారు. ఆ పార్టీలను రాష్ట్రం నుంచి తరిమికొడితేనే రైతులకు న్యాయం జరుగుతుందని షర్మిల అన్నారు.
#
Tags : 1