Anakapalle: అచ్యుతాపురంలో మరో భారీ అగ్నిప్రమాదం
Breaking News
కోటా వినుత కేసు.. సుధీర్ రెడ్డిపై చంద్రబాబు సంచలన ఆరోపణలు
కర్ణాటకలో అద్భుతం : ఇది ‘మామూలు చిరుత’ కాదు
బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు అరెస్ట్
రోడ్డుకు అడ్డొచ్చిందని.. మామ ఇంటినే కూల్చేశా: నితిన్ గడ్కరీ
‘బీఆర్ఎస్ హయాంలోనే తెలంగాణకు తీవ్ర అన్యాయం’
డీజీపీ ఎదుట లొంగిపోయిన బర్సీ దేవా.. మావోయిస్టులకు ఎదురుదెబ్బ
అమెరికా అదుపులో మదురో, ఆయన సతీమణి
శబరిమల అప్డేట్.. 2,92,555 మంది అయ్యప్ప భక్తులు..
హాస్టల్ వార్డెన్ అరాచకం.. విషం పెట్టి విద్యార్థులను చంపేయండి అంటూ..
శతక్కొట్టిన హార్దిక్ పాండ్యా.. కెరీర్లో ‘తొలి’ సెంచరీ!
రూ. 25 వేలకే అమ్మాయిలు : మంత్రి భర్త వ్యాఖ్యలు వీడియో వైరల్
అమెరికా దాడులు.. వెనెజులాలో ఎమర్జెన్సీ విధింపు
కృష్ణా జలాలపై అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్
KKR: బీసీసీఐ సంచలన ప్రకటన
భారీ ఎన్కౌంటర్.. మావోయిస్టులకు ఎదురుదెబ్బ
అబ్బా.. ఆహా.. ఎంత బాగుందో!
T20 WC 2026: జింబాబ్వే అనూహ్య నిర్ణయం
తెలంగాణ భవన్ వద్ద టెన్షన్ వాతావరణం
బళ్లారి గన్ ఫైట్ ఎపిసోడ్లో ట్విస్టులు.. ఎస్పీపై వేటు
అమెరికాలో బయటపడ్డ భారీ ఉగ్ర కుట్ర
80 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్: కొప్పుల
Published on Mon, 01/09/2023 - 01:28
హసన్పర్తి: రాష్ట్రవ్యాప్తంగా త్వరలో 80 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖమంత్రి కొప్పుల ఈశ్వర్ వెల్లడించారు. ఆదివారం హనుమకొండ జిల్లా కేంద్రంలో జరిగిన పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దివ్యాంగుల రోస్టర్ విధానంలో మార్పు చేసి బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేస్తామని తెలిపారు.
త్వరలో రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో లూయిస్ బ్రెయిలీ విగ్రహాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం మంత్రిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్, రాష్ట్ర దివ్యాంగుల సంస్థల చైర్మన్ కేతిరి వాసుదేవరెడ్డి, కుడా చైర్మన్ సుందర్రాజ్, జెడ్పీ చైర్మన్ సుధీర్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
#
Tags : 1