బెంగుళూరు రేవ్ పార్టీ... టీడీపీ,సోమిరెడ్డికి ఇచ్చిపడేసిన కాకాణి
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
రెవెన్యూ సదస్సుల్లో పోడు హక్కు పత్రాలివ్వాలి: బండి
Published on Sat, 07/09/2022 - 02:19
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 15 నుంచి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనున్న రెవెన్యూ సదస్సులో పోడురైతులకు హక్కుపత్రాలు ఇచ్చేవిధంగా చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు. సదస్సుల్లో హక్కుపత్రాలిచ్చి గిరిజనులు, ఆదివాసీల సంక్షేమంపట్ల తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. ఈ మేరకు ఆయన సీఎంకు లేఖ రాశారు. ఈ సమస్య రెవెన్యూ, అటవీ శాఖలతో ముడిపడి ఉన్నందున సదస్సుల్లో అటవీశాఖను కూడా భాగస్వామ్యం చేయాలని కోరారు.
#
Tags