Breaking News

ప్రపంచంలోనే అతి ఖరీదైన మామిడిపండ్లు కిలో 3లక్షలు..!

Published on Mon, 06/01/2026 - 08:17

రంగారెడ్డి జిల్లా: సాధారణంగా మామిడిపండ్లు రకాలను బట్టి కిలో రూ.50 నుంచి రూ.300 వరకు మార్కెట్‌లో లభిస్తాయి. కానీ ప్రపంచంలోనే అతి ఖరీదైన ‘మియాజకి’రకం ధర కిలో సుమారు రూ.2.70 లక్షలు ఉంటుంది. ఈ అరుదైన రకం పండ్లు ఇప్పుడు రంగారెడ్డి జిల్లా హైదరాబాద్‌ నగర శివారులోని మొయినాబాద్‌ మండలం కేతిరెడ్డిపల్లి రెవెన్యూలోని మతీన్‌ ముజదదికి చెందిన ఫామ్‌హౌస్‌లో మొట్టమొదటిసారిగా కాశాయి. 

మియాజకి చాలా అరుదైన రకం అని.. పదేళ్ల క్రితం మామిడి మొక్కను తన సోదరుడు బహుమతిగా ఇచ్చారని.. ఇప్పుడది ఖరీదైన పళ్లను ఇచి్చందని మతీన్‌ తెలిపారు. సౌత్‌ ఇండియాలోనే ఎక్కడా దొరకని ఈ రకం తన ఫామ్‌హౌస్‌లో ఉండటం ఆనందంగా ఉందన్నారు. పర్యావరణంపై ప్రేమతో.. చెట్లపై మమకారంతో తన ఫామ్‌హౌస్‌లో అరుదైన రకాల మొక్కలు పెంచుతున్నట్లు ఆయన చెప్పారు. దానికి గుర్తింపుగా తెలంగాణ ప్రభుత్వం నుంచి ప్రశంసలు కూడా అందుకున్నట్లు చెప్పారు.  

 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)