వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
భారీ జాతీయ చిహ్నం ఆవిష్కరణ
Published on Tue, 08/16/2022 - 01:50
సత్తుపల్లి: స్వాతంత్య్ర వజ్రోత్స వాలను పురస్కరించుకుని ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో రూ.10 లక్షల వ్యయంతో మున్సిపల్ కార్యాలయం వద్ద భారీ నాలుగు సింహాల జాతీయ చిహ్నాన్ని ఏర్పాటుచేశారు. ఈ చిహ్నాన్ని మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేశ్తో కలిసి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సోమవారం ఆవిష్కరించారు. వైస్ చైర్మన్ తోట సుజలరాణి, కమిషనర్ కె.సుజాత, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.
#
Tags