భారీగా పెరుగుతున్న కరోనా, దేశంలో హైఅలర్ట్..
Breaking News
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం కరెక్టే: పవన్ కల్యాణ్
ఓవరాక్షన్ చేస్తే తాట తీస్తాం.. హైదరాబాద్ సీపీ సీరియస్ వార్నింగ్
బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం
జానీ మాస్టర్కు బిగ్ షాక్.. నేషనల్ అవార్డ్ రద్దు
Breaking: ఇజ్రాయెల్పై ఇరాన్ మిస్సైళ్ల దాడి
Breaking: డొనాల్డ్ ట్రంప్పై కాల్పులు.. ఆస్పత్రికి తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
ప్రతిపక్ష హోదా ఇవ్వొద్దని ముందుగానే నిర్ణయించారా?.. అసెంబ్లీ స్పీకర్కు వైఎస్ జగన్ లేఖ
Breaking: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్న బైడెన్
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత
భారీ జాతీయ చిహ్నం ఆవిష్కరణ
Published on Tue, 08/16/2022 - 01:50
సత్తుపల్లి: స్వాతంత్య్ర వజ్రోత్స వాలను పురస్కరించుకుని ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో రూ.10 లక్షల వ్యయంతో మున్సిపల్ కార్యాలయం వద్ద భారీ నాలుగు సింహాల జాతీయ చిహ్నాన్ని ఏర్పాటుచేశారు. ఈ చిహ్నాన్ని మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేశ్తో కలిసి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సోమవారం ఆవిష్కరించారు. వైస్ చైర్మన్ తోట సుజలరాణి, కమిషనర్ కె.సుజాత, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.
#
Tags : 1