300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు
Breaking News
యూకే వీసా స్కామ్.. పోలీసుల అదుపులో ‘నందూస్ వరల్డ్’
సత్య నికేతన్ ఘటనపై హైకోర్టు సీరియస్ : యజమాని అరెస్ట్
ఇల్లు పోయి, పిల్లలూ అదృశ్యం.. చిన్నారులు దొరికినా నరకయాతన
పవిత్ర గంగలో మూడు మునకలు : అనుభూతిని పంచుకున్న జపాన్ రాయబారి
సీబీఐ విచారణకు ఎందుకు భయపడుతున్నారు?: వైఎస్ అవినాష్రెడ్డి
హర్ముజ్లో ఇక నో ఎంట్రీ!.. ఇరాన్ కొత్త రూట్
36000 అడుగుల ఎత్తులో హై టెన్షన్.. విమానం ఇంజిన్ షట్డౌన్!
విజయ్ వర్సెస్ డీఎంకే.. తమిళనాడు అసెంబ్లీలో రచ్చ రచ్చ
చిన్న కథ కాదుగా! రాహుల్ నుంచి కేటీఆర్ దాకా..
మెగా డీఎస్సీలో బయటపడిన మరో భాగోతం
రూ. 3 లక్షల బ్యాగును అప్పగించిన మహిళా కండక్టర్ : నెటిజన్లు ఫిదా
కేసీఆర్పై ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు
కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదా?: మాజీ మంత్రి శైలజానాథ్
త్రిషపై వ్యాఖ్యల ఎఫెక్ట్.. విజయ్ సీరియస్ వార్నింగ్
చైనా బిలియన్ల ప్రాజెక్టు.. పెద్ద పరీక్ష పెట్టిన నేపాల్ వరద
పోలీసుల దౌర్జన్యకాండ.. కేటీఆర్ సహా పలువురికి గాయాలు
Mexico: వేడుకల్లో పేలుడు.. 10 మంది మృతి
కల్తీ మద్యం కాటుకు 10 మంది బలి
బీఆర్ఎస్ ప్లాన్కు రేవంత్ ట్విస్ట్!
డ్రోన్ల కలకలం.. హైఅలర్ట్లో అమృత్సర్ ఎయిర్పోర్ట్!
ఐఐటీహెచ్ విద్యార్థికి రూ.2.5 కోట్ల వార్షిక వేతనం
Published on Sat, 01/03/2026 - 07:29
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: హైదరాబాద్ ఐఐటీకి చెందిన ఎడ్వర్డ్ నాథన్ వర్గీస్ అనే విద్యార్థి రూ.2.5 కోట్ల వార్షిక ప్యాకేజీతో ఉద్యోగం సాధించాడు. సీఎస్ఈ ఫైనలియర్ చదువుతున్న వర్గీస్కు నెదర్లాండ్లోని అప్టివర్ అనే ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఈ ఉద్యోగం లభించింది. ఐఐటీహెచ్ చరిత్రలోనే అత్యధిక వేతనంతో ఉద్యోగం పొందిన విద్యారి్థగా వర్గీస్ నిలిచాడు. గత డిసెంబర్లో క్యాంపస్ ప్లేస్మెంట్ ప్రక్రియ నిర్వహించారు. వివిధ దేశాలకు చెందిన 24 కంపెనీలు ఈ క్యాంపస్ ప్లేస్మెంట్లో ఉద్యోగాలిచ్చాయి. గతేడాదితో పోలి్చతే 2025లో ప్లేస్మెంట్ ఉద్యోగాలు 75 శాతం పెరిగాయి.
#
Tags : 1