దులీప్ ట్రోపి ఫైనల్ నుండి వైభవ్ అవుట్?
Breaking News
స్టాలిన్ ఆశలకు బ్రేక్.. టీవీకే బాబుకు రిలీఫ్
కాసేపట్లో సురేఖ మీడియా సమావేశం.. ఖర్గే అల్టిమేటం?
కాంగ్రెస్లో కాంట్రవర్సీల కొండ(డా)
కొండా ఫ్యామిలీ బిగ్ డెసిషన్..?
‘ఫ్లై91’లోకి బాలాకోట్ హీరో అభినందన్
చట్టం సవరించిన చైనా.. భారత్కు గట్టి హెచ్చరిక!
కొండా సురేఖ ఎపిసోడ్కు నేడు ఎండ్కార్డ్?
ట్రంప్ అన్నాడో లేదో.. మ్యాప్ మార్చేసిన వైట్హౌస్!
ఎల్ నినో పంజా.. ఐఎండీ షాకింగ్ అప్డేట్!
ఇరాన్కు సహకరిస్తే ఊరుకునేది లేదు!
ఢిల్లీలో వైఎస్సార్ అవార్డ్స్-2026 ప్రదానోత్సవం
భద్రాద్రి కొత్తగుడెంలో భూకంపం.. పరుగులు తీసిన ప్రజలు
Published on Sun, 06/14/2026 - 07:17
భద్రాద్రి, సాక్షి: భద్రాద్రి కొత్తగుడెం జిల్లాలో ఈ రోజు (ఆదివారం) భూప్రకంపనలు వచ్చాయి. అర్థరాత్రి 2.26 గంటల సమయంలో భూమి కంపించింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. వెను వెంటనే రోడ్లపైకి పరుగులు తీశారు. రిక్షర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.8గా నమోదైంది. అయితే ఈ భూకంప తీవ్రత వల్ల ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని తెలుస్తోంది.
#
Tags : 1