AP: దారుణంగా పెరిగిపోతున్న హత్యలు నెల్లూరులో ఏం జరిగిందంటే..
Breaking News
వరదల తర్వాత ఇప్పుడు నేపాల్ ప్రజలకు మరో గుండెకోత
తెలంగాణ మాజీ డీజీపీ అంజనీ కుమార్కు జీవిత సాఫల్య పురస్కారం
"అప్పుడు సీజేపీ నేతలు నిరసనను వదిలేద్దామనుకున్నారు"
"కరోనా కాలంలోనూ వైఎస్ జగన్ వెలిగొండ పనులను ఆపలేదు"
శతక్కొట్టిన తిలక్ వర్మ
ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ కీలక భేటీ
ఇంట్లోంచి వెళ్లిపోయిన 16 ఏళ్ల బాలికపై కదులుతున్న బస్సులో..
లిక్కర్ అక్రమ రవాణా కేసు.. సిట్పై సుప్రీంకోర్టు సీరియస్
12 ఏళ్లు ఆర్మీకి సేవలు : గుడ్బై చెప్పిన ‘నేషనల్ క్రష్’
‘విజయ్ ఫర్ పీఎం’.. గుంటనక్క కథతో కాంగ్రెస్ సెటైర్!
పడిపోతున్న పసిడి ధరలు.. ఈరోజు ఇలా..
టీడీపీ ఎమ్మెల్యే, బీజేపీ నేత మధ్య వివాదం.. అరెస్ట్తో రాజకీయ కలకలం!
తుక్కుగూడలో ‘ఆర్జీకర్’ తరహా అఘాయిత్యం
స్టాలిన్ బిగ్ ప్లాన్.. సెప్టెంబర్ 17పై నేతల్లో టెన్షన్!
అమెరికా: ఇద్దరు కేరళ మహిళల దారుణ హత్య
అమెరికాలో పెను విధ్వంసం.. వరదల్లో 20 మంది గల్లంతు!
ఐఏఎస్కు దివ్య మిట్టల్ గుడ్బై.. అఖిలేష్ సంచలన వ్యాఖ్యలు
ఊహకు అందని వేగంతో వరద! ముందే హెచ్చరించిన చైనా?
ఒకే వేదికపై ముగ్గురు అగ్రనేతలు.. ప్రపంచ రాజకీయాల్లో ఉత్కంఠ!
అమెరికా మెరుపు దాడులు.. ఇరాన్ ఎదురుదెబ్బ!
వేములవాడ ఆలయంలో బయటపడ్డ ఇంటి దొంగ బాగోతం
Published on Mon, 10/20/2025 - 18:30
సాక్షి, కరీంనగర్: వేములవాడ ఆలయంలో ఇంటి దొంగ బాగోతం బయటపడింది. సోషల్ మీడియాలో ఓ ఉద్యోగి నిర్వాకం వైరల్గా మారింది. సూపరింటెండెంట్గా పనిచేస్తున్న ఓ అధికారి నెయ్యి, డ్రై ఫ్రూట్స్ ఇంటికి తరలిస్తుండగా కొందర భక్తులు మొబైల్లో చిత్రీకరించారు. సదరు ఉద్యోగి నాంపల్లి లక్ష్మీనృసింహస్వామి గుట్టతో పాటు, వేములవాడలోని బద్ది పోచమ్మ ఆలయ పర్యవేక్షకుడిగా విధులు నిర్వహిస్తున్నాడు.

గతంలో యాదాద్రిలో పని చేస్తున్నప్పుడు కూడా సదరు ఉద్యోగిపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈవో తన బంధువంటూ కింది స్థాయి ఉద్యోగులను బెదిరిస్తాడంటూ సోషల్ మీడియాలో సూపరింటెండెంట్ వ్యవహారం వైరల్గా మారింది ఇవాళ (అక్టోబర్, 20 సోమవారం) ఒంటిగంట సమయంలో సరకులు తన ఇంటికి తరలిస్తుండగా కొందరు మొబైల్ ఫోన్లో షూట్ చేశారు.

#
Tags : 1