Breaking News

107 ఓట్లు పోలైతే సర్పంచ్‌..18 ఓట్లు వస్తే వార్డు సభ్యుడు

Published on Fri, 11/28/2025 - 12:16

మహబూబాబాదు జిల్లా: మండలంలోని లక్ష్మీపురం గ్రామం 2018 ఆగస్టు 2న నూతన గ్రామ పంచాయతీగా ఏర్పడింది. గతంలో ఈ గ్రామం రేపోణి పంచాయతీ పరిధిలో ఉండేది. అతిచిన్న గ్రామ పంచాయతీ కావడంతో 164 ఓట్లు ఉండేవి. ప్రస్తుతం 213 ఓట్లు ఉన్నాయి. అందులో పురుషులు 107 కాగా, మహిళలు 106 ఓట్లు. ఈ ప్రాతిపదికన గ్రామంలో ఆరు వార్డులుగా విభజించారు. ఇందులో 18 ఓట్లు వస్తే వార్డు సభ్యులుగా, 107 ఓట్లు వస్తే సర్పంచ్‌ అభ్యర్థిగా విజయం సాధించినట్లే. నూతనంగా ఏర్పడిన జీపీకి కార్యాలయం నిర్మించి అభివృద్ధికి తోడ్ప డాలని మాజీ సర్పంచ్‌ నల్ల తారమ్మ కోరారు. 

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)