300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు
Breaking News
యూకే వీసా స్కామ్.. పోలీసుల అదుపులో ‘నందూస్ వరల్డ్’
సత్య నికేతన్ ఘటనపై హైకోర్టు సీరియస్ : యజమాని అరెస్ట్
ఇల్లు పోయి, పిల్లలూ అదృశ్యం.. చిన్నారులు దొరికినా నరకయాతన
పవిత్ర గంగలో మూడు మునకలు : అనుభూతిని పంచుకున్న జపాన్ రాయబారి
సీబీఐ విచారణకు ఎందుకు భయపడుతున్నారు?: వైఎస్ అవినాష్రెడ్డి
హర్ముజ్లో ఇక నో ఎంట్రీ!.. ఇరాన్ కొత్త రూట్
36000 అడుగుల ఎత్తులో హై టెన్షన్.. విమానం ఇంజిన్ షట్డౌన్!
విజయ్ వర్సెస్ డీఎంకే.. తమిళనాడు అసెంబ్లీలో రచ్చ రచ్చ
చిన్న కథ కాదుగా! రాహుల్ నుంచి కేటీఆర్ దాకా..
మెగా డీఎస్సీలో బయటపడిన మరో భాగోతం
రూ. 3 లక్షల బ్యాగును అప్పగించిన మహిళా కండక్టర్ : నెటిజన్లు ఫిదా
కేసీఆర్పై ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు
కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదా?: మాజీ మంత్రి శైలజానాథ్
త్రిషపై వ్యాఖ్యల ఎఫెక్ట్.. విజయ్ సీరియస్ వార్నింగ్
చైనా బిలియన్ల ప్రాజెక్టు.. పెద్ద పరీక్ష పెట్టిన నేపాల్ వరద
పోలీసుల దౌర్జన్యకాండ.. కేటీఆర్ సహా పలువురికి గాయాలు
Mexico: వేడుకల్లో పేలుడు.. 10 మంది మృతి
కల్తీ మద్యం కాటుకు 10 మంది బలి
బీఆర్ఎస్ ప్లాన్కు రేవంత్ ట్విస్ట్!
డ్రోన్ల కలకలం.. హైఅలర్ట్లో అమృత్సర్ ఎయిర్పోర్ట్!
107 ఓట్లు పోలైతే సర్పంచ్..18 ఓట్లు వస్తే వార్డు సభ్యుడు
Published on Fri, 11/28/2025 - 12:16
మహబూబాబాదు జిల్లా: మండలంలోని లక్ష్మీపురం గ్రామం 2018 ఆగస్టు 2న నూతన గ్రామ పంచాయతీగా ఏర్పడింది. గతంలో ఈ గ్రామం రేపోణి పంచాయతీ పరిధిలో ఉండేది. అతిచిన్న గ్రామ పంచాయతీ కావడంతో 164 ఓట్లు ఉండేవి. ప్రస్తుతం 213 ఓట్లు ఉన్నాయి. అందులో పురుషులు 107 కాగా, మహిళలు 106 ఓట్లు. ఈ ప్రాతిపదికన గ్రామంలో ఆరు వార్డులుగా విభజించారు. ఇందులో 18 ఓట్లు వస్తే వార్డు సభ్యులుగా, 107 ఓట్లు వస్తే సర్పంచ్ అభ్యర్థిగా విజయం సాధించినట్లే. నూతనంగా ఏర్పడిన జీపీకి కార్యాలయం నిర్మించి అభివృద్ధికి తోడ్ప డాలని మాజీ సర్పంచ్ నల్ల తారమ్మ కోరారు.
#
Tags : 1