అందాల యుద్ధం
Breaking News
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం కరెక్టే: పవన్ కల్యాణ్
ఓవరాక్షన్ చేస్తే తాట తీస్తాం.. హైదరాబాద్ సీపీ సీరియస్ వార్నింగ్
బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం
జానీ మాస్టర్కు బిగ్ షాక్.. నేషనల్ అవార్డ్ రద్దు
Breaking: ఇజ్రాయెల్పై ఇరాన్ మిస్సైళ్ల దాడి
Breaking: డొనాల్డ్ ట్రంప్పై కాల్పులు.. ఆస్పత్రికి తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
ప్రతిపక్ష హోదా ఇవ్వొద్దని ముందుగానే నిర్ణయించారా?.. అసెంబ్లీ స్పీకర్కు వైఎస్ జగన్ లేఖ
Breaking: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్న బైడెన్
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత
పొరపాటున ఎమర్జెన్సీ డోర్ తెరిచిన ప్రయాణికుడు
Published on Thu, 02/15/2024 - 01:12
కొరుక్కుపేట: విమానం రన్వేపై ఎగిరేందుకు సిద్ధమైన సమయంలో పొరపాటున ఓ ప్రయాణికుడు ఎమర్జెన్సీ డోర్ తెరవడం కలకలం రేపింది. వివరాలు.. చైన్నె విమానాశ్రయంలోని స్వదేశీ టర్మినల్ నుంచి న్యూఢిల్లీకి మంగళవారం రాత్రి ఇండిగో ఎయిర్ లైన్స్ విమానం 159 మంది ప్రయా ణికులతో బయలుదేరేందుకు సిద్ధమైంది. విమానం రన్వేపై వెళ్తుండగా ఎమర్జెన్సీ డోర్ తెరుచుకోవడంతో అలారం మోగింది. దీంతో పైలెట్ విమానం నిలిపివేశారు. ఎమర్జెన్సీ డోర్ కూర్చున్న ప్రయాణికుడు పొరపాటున సమీపంలోని బటన్ నొక్కడంతో ఈ పరిస్థితి ఏర్పడింది.
గంట ఆలస్యంగా ఢిల్లీకి బయలుదేరిన విమానం
#
Tags : 1