Breaking News

శతకాల మోత మోగించిన టీమిండియా ఆటగాళ్లు

Published on Wed, 01/04/2023 - 21:36

Ranji Trophy 2022-23: రంజీ ట్రోఫీ 2022-23 సీజన్‌లో భాగంగా నిన్న (జనవరి 3) మొదలైన గ్రూప్‌ మ్యాచ్‌ల్లో ఇవాళ (రెండో రోజు) కొందరు అంతర్జాతీయ ఆటగాళ్లు సెంచరీలతో రెచ్చిపోయారు. 

  • త్రిపురతో జరుగుతున్న మ్యాచ్‌లో చండీఘర్‌ ఆటగాడు మనన్‌ వోహ్రా (200) ద్విశతకంతో విజృంభించగా, అదే జట్టు ఆటగాడు కునల్‌ మహాజన్‌ (162) అజేయమైన శతకంతో చెలరేగాడు. 
  • ఒడిశాతో జరుగుతున్న మ్యాచ్‌లో నాగాలాండ్‌ ఆటగాడు చేతన్‌ బిస్త్‌ (129) సెంచరీతో రాణించాడు.
  • ఉత్తరాఖండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బెంగాల్‌ ఆటగాడు అభిమన్యు ఈశ్వరన్‌ (165) శతకంతో అలరించాడు.
  • మేఘాలయతో జరుగుతున్న మ్యాచ్‌లో అరుణాచల్‌ ప్రదేశ్‌ ఆటగాడు అనుప్‌ అహ్లావత్‌ (123).. అంతకుముందు మేఘాలయ ఆటగాళ్లు కిషన్‌ (128), పునిత్‌ బిస్త్‌ (215), తారిఖ్‌ సిద్దిఖీ (102 నాటౌట్‌) శతకాల మోత మోగించారు.
  • విదర్భతో జరుగుతన్న మ్యాచ్‌లో మధ్యప్రదేశ్‌ ఆటగాడు రజత్‌ పాటిదార్‌ (121) సెంచరీ సాధించాడు.
  • జమ్మూ అండ్‌ కశ్మీర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రైల్వేస్‌ ఆటగాడు మహ్మద్‌ సైఫ్‌ (233) ద్విశతకంతో రెచ్చిపోయాడు.
  • గుజరాత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్‌ ఆటగాడు నెహాల్‌ వధేరా (123) సెంచరీ సాధించాడు.
  • జార్ఖండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్‌ ఆటగాడు కరణ్‌ లాంబా (122) అజేయ శతకంతో రాణించాడు.
  • గోవాతో జరుగుతున్న మ్యాచ్‌లో కేరళ ఆటగాడు ఆర్‌ ప్రేమ్‌ (112) సెంచరీ సాధించాడు.
  • బరోడా-హిమాచల్‌ ప్రదేశ్‌ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో బరోడా కెప్టెన్‌ విక్రమ్‌ సోలంకి (178), హిమాచల్‌ ఆటగాడు ప్రశాంత్‌ చోప్రా (111) శతకాలు సాధించారు.
  • అస్సాంతో జరుగుతున్న మ్యాచ్‌లో మహారాష్ట్ర ఆటగాడు కేధార్‌ జాదవ్‌ (142 నాటౌట్‌) శతకొట్టాడు.
  • ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్‌లో సౌరాష్ట్ర ఆటగాళ్లు హార్విక్‌ దేశాయ్‌ (107), అర్పిత్‌ వసవద (127 నాటౌట్‌) సెంచరీలు సాధించారు.
  • తమిళనాడుతో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఆటగాడు సర్ఫరాజ్‌ ఖాన్‌ (162) శతకొట్టాడు.
  • చత్తీస్‌ఘడ్‌-కర్ణాటక మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత చత్తీస్‌ఘడ్‌ ఆటగాడు అశుతోష్‌ (135), ఆతర్వాత కర్ణాటక కెప్టెన్‌ మయాంక్‌ ఆగర్వాల్‌ (102 నాటౌట్‌) సెంచరీలతో రాణించారు.
  • పుదుచ్ఛేరితో జరుగుతున్న మ్యాచ్‌లో సర్వీసెస్‌ ఆటగాళ్లు గెహ్లౌత్‌ రాహుల్‌ సింగ్‌ (137), రజత్‌ పలివాల్‌ (101) శతకాలతో రాణించారు.  
     

Videos

మహారాష్ట్ర థానేలో కోవిడ్ తో 21 ఏళ్ల యువకుడు మృతి

ఎన్టీఆర్ తో శృతి హాసన్..?

కేసీఆర్ తో కేటీఆర్ కీలక భేటీ.. కవితకు నో ఎంట్రీ..!

వల్లభనేని వంశీ ఆరోగ్య పరిస్థితిపై శ్యామల కామెంట్స్

చంద్రబాబు, లోకేష్ చెప్పినట్లు కొందరు పోలీసులు పని చేస్తున్నారు

ఇంత నీచానికి దిగజారాలా.. నిజాయితీ గల అధికారిపై కిలాడీ లేడితో కుట్ర

జగన్ పొదిలి పర్యటన.. టీడీపీ నేతలకు చెమటలు

కవిత లేఖపై జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

కవిత కొత్త పార్టీ.. గంగుల సంచలన వ్యాఖ్యలు

Man Ki Baat: సంకల్పానికి, సాహసానికి ఆపరేషన్ సిందూర్ ప్రతీక: మోదీ

Photos

+5

Miss World 2025 : టాప్‌ మోడల్‌ పోటీలో గెలిచిన సుందరీమణులు (ఫొటోలు)

+5

మతాలు వేరైనా పెళ్లి బంధంతో ఒక్కటైన యాంకర్ డాలీ, కరమ్ అబ్బాస్ (ఫోటోలు)

+5

కేన్స్‌లోని మధుర క్షణాలను పంచుకున్న జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

ప్రభాస్‌కి జోడీగా లక్కీఛాన్స్‌ కొట్టేసిన ఈ బ్యూటీ ఫొటోలు చూశారా..? (ఫోటోలు)

+5

900 ఏళ్ల నాటి కోటలో సుకుమార్‌ దంపతులు.. లండన్‌ ప్రిన్సెస్‌తో డిన్నర్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)