Amarnath: పరిపాలన కూడా.. ప్రైవేటీకరణ చేసే పరిస్థితి..
Breaking News
తిరుమలలో వైభవంగా ఏకాదశి వేడుకలు.. వైకుంఠ ద్వార దర్శనంలో ప్రముఖులు
బాబు.. బాదుడే బాదుడు
పుతిన్ నివాసంపై డ్రోన్ల దాడి.. రష్యా సంచలన వ్యాఖ్యలు
లకురవాను తుడిచిపెట్టనున్న ట్రంప్..!
మెడికల్ కాలేజీల పీపీపీలో బట్టబయలైన ప్రభుత్వ బండారం!
రూ. 21వేలు తగ్గిన సిల్వర్ ధర!
రేవంత్, కేసీఆర్ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్: మహేశ్వర్రెడ్డి
పొట్టి క్రికెట్లో పెను సంచలనం
ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..
ఏపీ కేబినెట్లో హైడ్రామా
ఆ విషయం కేసీఆర్నే అడగండి: సీఎం రేవంత్
‘అరావళి’పై ‘సుప్రీం’ స్టే: పాత ఉత్తర్వుల నిలిపివేత
ఆ సెంగార్ను జైలు నుంచి విడుదల చేయొద్దు: సుప్రీం కోర్టు
ఓడియమ్మ.. ఫ్లాష్ ఉమెన్!
ఆ దేశాల మధ్య జపాన్ ప్రధాని ‘చిచ్చు’
కాలిఫోర్నియాలో తెలంగాణ యువతుల దుర్మరణం
‘కాంగ్రెస్ కుట్ర’.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
రేవంత్కు షేక్హ్యాండ్ ఇచ్చి వెళ్లిపోయిన కేసీఆర్
ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
యమ డేంజర్లో ఢిల్లీ.. ఊపిరి ఇక కష్టమే!
Tokyo Olympics: జిమ్నాస్ట్ ప్రణతి నాయక్ అర్హత
Published on Sun, 05/02/2021 - 11:03
న్యూఢిల్లీ: భారత అగ్రశ్రేణి మహిళా జిమ్నాస్ట్ ప్రణతి నాయక్ టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధించింది. 2019 ఆసియా ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ చాంపియన్షిప్లో వాల్ట్ విభాగంలో ప్రణతి కాంస్య పతకం సాధించింది. పశ్చిమ బెంగాల్కు చెందిన 26 ఏళ్ల ప్రణతి మే 29 నుంచి జూన్ 1 వరకు చైనాలోని హాంగ్జౌలో ఆసియా చాంపియన్షిప్లో పాల్గొనాల్సి ఉంది. అయితే కరోనా వైరస్ నేపథ్యంలో ఈ మెగా ఈవెంట్ను రద్దు చేశారు. దాంతో 2019 ఆసియా ఈవెంట్లో, ప్రపంచ చాంపియన్షిప్లో ప్రణతి సాధించిన ర్యాంకింగ్ పాయింట్ల ను నిలబెట్టుకుంది. తద్వారా ఆమెకు ఆసియా జోన్ నుంచి టోక్యో బెర్త్ ఖాయమైంది.

#
Tags : 1