తణుకులో పోలీసుల ఓవరాక్షన్, 13 మందిపై అక్రమ కేసులు
Breaking News
2026 టీ20 ప్రపంచకప్కు ఆఫ్ఘనిస్తాన్ జట్టు ప్రకటన
2025లో తరలిపోయిన మహిళా దిగ్గజాలు
న్యూ ఇయర్ వేడుకల వేళ.. ఉగ్ర కుట్ర భగ్నం?
జైసూ జస్ట్ మిస్.. సర్ఫరాజ్ విధ్వంసకర, భారీ శతకం
యూట్యూబర్ అన్వేష్పై కేసు నమోదు
చెలరేగిన ‘టీమిండియా’ స్టార్లు.. 63 పరుగులకే ఆలౌట్!
అది నిజం కాదు.. చైనాకు అంత సీన్ లేదు!
సింహాచల పుణ్యక్షేత్రంలో అపచారం.. అధికారుల ఓవరాక్షన్!
IND vs NZ: షమీకి గోల్డెన్ ఛాన్స్!
భారత ఆల్రౌండర్ ప్రపంచ రికార్డు
ఐబొమ్మ రవి విచారణ.. ఫ్రాన్స్ టూ హైదరాబాద్..
2025 చివరి సూర్యోదయం చూశారా?
యెమెన్ ఎఫెక్ట్.. యూఏఈకి సౌదీ హెచ్చరిక..
దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్ల సమ్మె.. నిలిచిపోయిన డెలివరీలు
స్టీల్ దిగుమతులపై భారత్ టారిఫ్లు
హైదరాబాద్లో న్యూఇయర్ జోష్.. ఈ ఆంక్షలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలే!
2025లో ఈ హీరోలు కనిపించలేదు గురూ!
ఆ ఘటన ఎలా జరిగింది!
ఈ రాశి వారికి సోదరుల నుంచి ధనలాభం
పిల్ తేలే వరకు ‘స్కిల్’కేసును మూసేయొద్దు
స్పీకర్ నిర్ణయం: చిరాగ్కు భారీ షాక్...
Published on Sat, 07/10/2021 - 07:28
న్యూఢిల్లీ: తన బాబాయి పశుపతి పరాస్ను లోక్సభలో పార్టీ పక్షనేతగా గుర్తిస్తూ స్పీకర్ ఓంబిర్లా తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ లోక్ జనశక్తి పార్టీ(ఎల్జేపీ) నాయకుడు చిరాగ్ పాశ్వాన్ దాఖలు చేసిన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. చిరాగ్ పిటిషన్పై జస్టిస్ రేఖా పిళ్లై శుక్రవారం విచారణ జరిపారు. ఈ వ్యాజ్యానికి విచారణార్హత లేదని చెప్పారు.
నిజానికి చిరాగ్ పాశ్వాన్కు జరిమానా విధించాలని భావించామని, ఆయన తరపు న్యాయవాది విజ్ఞప్తి మేరకు ఆ ఆలోచన విరమించుకున్నామని పేర్కొన్నారు. ఎల్జేపీ చీలిక వర్గం నాయకుడైన పశుపతి పరాస్ను లోక్సభలో ఆ పార్టీ పక్షనేతగా గుర్తిస్తూ స్పీకర్ జూన్ 14న సర్క్యులర్ జారీ చేశారు.
#
Tags : 1