Kadapa : YSRకు వైఎస్ జగన్ ఘన నివాళి
Breaking News
యూపీ ఎన్నికలపై కాంగ్రెస్ ప్లాన్ బీ.. వారికి బంపరాఫర్?
మా తప్పేంటి?.. భారత్, చైనా, అమెరికా పరిహారం చెల్లించాల్సిందే!
ఉత్తరాఖండ్లో వర్ష బీభత్సం.. ఏడుగురు మృతి
‘రేవంత్ డబ్బుల మూట’.. హైదరాబాద్లో పోస్టర్ల కలకలం!
రీల్స్.. ఫాలోవర్ల మోజు! పార్టీని పట్టించుకోరా?
నేపాల్: టన్నెళ్లలో భారత రెస్క్యూ టీమ్ సహాయక చర్యలు
హార్ముజ్పై ట్రంప్ సంచలన కామెంట్స్.. ఇరాన్ స్ట్రాంగ్ కౌంటర్
ఎన్ఆర్సీ? లేదా జనగణన?.. మణిపూర్లో కొత్త రచ్చ!
గిరిజన విద్యార్థులకు చదువుకునే అర్హత లేదా?
TG: పలువురు ఎమ్మెల్యేలకు డీసీసీ పగ్గాలు
Published on Sat, 11/22/2025 - 20:30
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ నియామాకాలను చేపట్టింది హైకమాండ్ ఏఐసీసీ. ఈ మేరకు 36 మందిని డీసీసీ అధ్యక్షులుగా నియమించింది. ఇందులో పలువురు ఎమ్మెల్యేలక డీసీసీ పగ్గాలు అప్పచెప్పింది. కాగా, సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లా లలకు డీసీసీలను ఏఐసీసీ ప్రకటించలేదు.
ఆలేరు ఎమ్మెల్యే ఐలయ్యకు యాదాద్రి డీసీసీ అధ్యక్షునిగా బాధ్యతలు అప్పచెప్పిన ఏఐసీసీ.., నాగర్కర్నూల్ డీసీసీ అధ్యక్షుడిగా ఎమ్మెల్యే వంశీ, నిర్మల్ డీసీసీ అధ్యక్షుడిగా ఎమ్మెల్యే బొజ్జు, పెద్దపల్లి డీసీసీ అధ్యక్షుడిగా ఎమ్మెల్యే రాజ్ఠాకూర్లను నియమించింది.
పలు డీసీసీ అధ్యక్షుల వివరాలు ఇలా..
- ఆదిలాబాద్-నరేష్ జాదవ్
- అసిపాబాద్-ఆత్రం సుగుణ
- బడ్డాద్రి కొత్తగూడెం-తోట దేవి ప్రసన్న
- భువనగిరి-బీర్ల ఆయిలయ్య(ప్రభుత్వ విప్)
- గద్వాల్-m రాజీవ్ రెడ్డి
- హన్మ కొండ-ఇనగాల వెంకట్ రామిరెడ్డి(కార్పోరేషన్ ఛైర్మన్)
- జగిత్యాల-జి.నన్నయ్య
- జనగామ-లకవత్ ధన్వంతి
- జయశంకర్ భూపాల్ పల్లి-బట్టు కరుణాకర్
- కరీంనగర్-మేడిపల్లి సత్యం(ఎమ్మెల్యే)
- కమారెడ్డి-మల్లికార్జున్ ఆలే
- కరీంనగర్ కార్పొరేషన్-అంజన్ కుమార్
- ఖైరతాబాద్-మోత రోహిత్
- ఖమ్మం-ఎన్. సత్యనారాయణ
#
Tags : 1